విదేశాంగ విధానంలో మరింత వ్యూహాత్మక మార్పు : రామ్ మాధవ్
భారత విదేశాంగ విధానంలో మరింత వ్యూహాత్మక మార్పు రావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణీ సదస్యులు, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రామ్ మాధవ్ సూచించారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు వుండాలని అదే సమయంలో వాస్తవాలను ప్రతిబింబించని...







