News

ArticlesNews

విద్యాసంస్థల్లో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు

భారతదేశం అంతటా ఒక ఆందోళనకరమైన ధోరణి ఉద్భవిస్తోంది. లౌకికవాద ముసుగులో పనిచేసే విద్యా సంస్థలు కొన్ని హిందూ విద్యార్థులను ఇస్లామిక్ ఆచారాలకు అనుగుణంగా ఎలా బలవంతం చేస్తున్నాయో వివరించే నివేదికలు వివిధ ప్రాంతాల నుండి వెలువడుతున్నాయి. పిల్లలతో బలవంతంగా నమాజ్ చేయడం,...
News

హిందువుల శాతం తగ్గుముఖం, 43.15 శాతం ముస్లింల పెరుగుదల!

ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం, దక్షిణాసియా ప్రాంతంలోని నాలుగు దేశాలైన భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందూ జనాభా 2010 నుండి 20 మధ్య వాటా స్వల్పంగా 5 శాతం కన్నా తక్కువగా తగ్గింది. అయితే, అంతర్జాతీయంగా ఏ దేశం...
ArticlesNews

గిరిజనులకు ‘‘అక్షర జ్ఞానం’’ ఇస్తున్న మాలతి ముర్ము

బెంగాల్ లోని జిలింగ్ సెరెంగ్ అనే ఓ మారుమూల గ్రామంలో నిశ్శబ్దంగా మార్పు మొదలైంది. కాస్త చదువుకున్న మాలతి ముర్ము అనే గిరిజన మహిళ… అక్కడ చిన్నపాటి విప్లవమే సృష్టిస్తోంది. అదంతా ఆదివాసీ గ్రామమే. కనీసం అక్కడి పిల్లలకు వారి మాతృభాషలోనూ...
News

అలీఘర్ ముస్లిం వర్సిటీ లో తిలకం ధరించిన హిందూ ఉద్యోగిని వేధించిన ముస్లిం అధికారి

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి చెందిన ఆశిష్ శర్మ అనే హిందూ ఉద్యోగిని అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న ముస్లిం అధికారి సమీర్ ముర్సిల్ ఖాన్ మతపరమైన వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. గత ఒక...
News

శిధిలావస్థలో 500 ఏళ్ళనాటి శివాలయం.. జీవం పోసేందుకు గ్రామస్తుల పోరాటం..

రాయలకాలంలో రతనాల సీమ రాయల సీమ. ఇక్కడ నేటికీ గుప్త నిధుల కోసం వజ్రాల కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఇలా గుప్త నిధుల కోసం 500 ఏళ్ల పురాతన ఆలయాన్ని వేటగాళ్ళు తవ్విపోస్తున్నారు. దీంతో తమ గ్రామానికి అలనాటి వైభవాన్ని...
News

కర్నాటకలో 4 వేల ఏళ్ల నాటి ఆవాస ప్రాంతం

మానవాళి గతకాలపు జ్ఞాపకాలు, సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టే ప్రాచీన నాగరికత అంటే ఎంతో మందికి మక్కువ. అలాంటి 4,000 ఏళ్లనాటి భారతీయ నాగరికత తాలూకు అవశేషాలు తాజాగా కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో బయటపడ్డాయి. మస్కి పట్టణంలోని మల్లికార్జున కొండ, ఆంజనేయస్వామి...
News

హిందువులు మెజారిటీ కాబట్టే, మైనారిటీలు సురక్షితంగా ఉన్నారు..

భారతదేశం సెక్యులర్ దేశమని, ఈ దేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉంటున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హిందువులు మెజారిటీగా ఉండటం కారణంగానే మైనారిటీలు సంపూర్ణ స్వేచ్ఛ, రక్షణ పొందుతున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....
News

తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు భూ హక్కులు..

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లక్నోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు...
1 743 744 745 746 747 3,088
Page 745 of 3088