News

ArticlesNews

చోళ సామ్రాజ్యం ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం

చోళ సామ్రాజ్యాన్ని ప్రశంసిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేవి కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. “చోళ సామ్రాజ్యం భారతదేశ స్వర్ణ యుగాలలో ఒకటి అని చరిత్రకారులు నమ్ముతారు. చోళ సామ్రాజ్యం భారతదేశ ప్రజాస్వామ్య తల్లి...
News

భారత్ ను భారత్ లాగే వుంచాలి : మోహన్ భాగవత్

భారత్ ను భారత్ లాగే వుంచాలని, దానిని అనువదించొద్దని లేదా మార్చకూడదని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు.ఈ సందర్భంగా భారత్ అనే అర్థం వెనుక వున్న సాంస్కృతిక గుర్తింపును బలంగా నొక్కి చెప్పారు. కొచ్చిలో జరిగిన జ్ఞాన్...
ArticlesNews

పండుగల మాసం శ్రావణ మాసం

తెలుగు పంచాంగం ప్రకారం పన్నెండు మాసాల్లో ఐదోది శ్రావణ మాసం. సకల శుభాల మాసం శ్రావణ మాసం అంటారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక జులై 25 శుక్రవారం నుంచి శ్రావణ మాసం...
News

సూర్యాలయాన్ని ఆక్రమించి, కుద్రత్ పూర్‌గా పేరు మార్చిన బంగ్లాదేశ్ ముస్లింలు

అస్సాంలోని గౌహతి దగ్గరలో ఉన్న కామాఖ్య శక్తిపీఠం ఉన్న నీలాచల్ కొండకు ఎదురుగా సూర్యపహార్ అనే ఓ కొండ ఉంది. అది ఎంతో ప్రాచీనమైన సూర్యదేశాలయానికి ప్రసిద్ధి. అయితేఇఫ్పుడు ఆ కొండను సూర్యపహార్ అని పిలిస్తే ఎవరికీ అర్థం కాదు, అదే...
News

“ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు : సుప్రీంకోర్టు..

2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు...
News

గండికోటకు యునెస్కో గుర్తింపు దిశగా అడుగులు

ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో చోటు కల్పించేందుకు నివేదికను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. వైయస్సార్ కడప జిల్లా గండికోట లోయకు ప్రపంచ స్థాయిలో యునెస్కో గుర్తింపు ఆమోదం కోసం...
ArticlesNews

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 5 వ భాగం

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 3 వ భాగం ఇక్కడ చదవండి ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం భాగం ఇక్కడ చదవండి ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం భాగం ఇక్కడ చదవండి...
News

500 కోట్లతో ఆలయాల పునర్నిర్మాణం

రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్లతో పలు దేవాలయాల పునర్నిర్మాణం చేపడుతున్నామని దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయాల పరిమాణాన్ని బట్టి 18 నుంచి 24 నెలలు వ్యవధిని నిర్ణయించి,...
1 733 734 735 736 737 3,088
Page 735 of 3088