చోళ సామ్రాజ్యం ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం
చోళ సామ్రాజ్యాన్ని ప్రశంసిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేవి కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. “చోళ సామ్రాజ్యం భారతదేశ స్వర్ణ యుగాలలో ఒకటి అని చరిత్రకారులు నమ్ముతారు. చోళ సామ్రాజ్యం భారతదేశ ప్రజాస్వామ్య తల్లి...







