దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి
శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా జరుగుతోంది. ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా అయోధ్యలోని హనుమాన్ గఢీ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లోని హనుమాన్ మందిరం వద్ద భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఆంజనేయుడికి...





