నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్లోని రాజ్గర్లో నూతన నలంద విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు.. డిగ్రీతో పాటు మానవత్వపు సమష్టి వారసత్వాన్నీ పొందుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది 30కిపైగా దేశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
107views
You Might Also Like
చైనా ముస్లిం ప్రాంతంలో డాన్స్ బార్లుగా మసీదులు : వాస్తవాలను బయటపెట్టిన పాకిస్తానీ వ్లాగర్
3
చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతాన్ని సందర్శించిన ఒక పాకిస్తానీ ట్రావెల్ వ్లాగర్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఉయ్ఘర్ ముస్లింల సాంస్కృతిక కేంద్రంగా...
సకల దేవతల స్వరూపమే గోమాత
28
సకల దేవతల స్వరూపమే గోమాత అని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో గల డిగ్రీ, పీజీ కళాశాల్లో ఆయన ‘గోమాత...
ఢిల్లీలో అక్రమ మసీదు–మదర్సా నిర్మాణంపై హిందూ సంఘాల నిరసన
31
న్యూఢిల్లీ నగరంలోని పితంపురా ప్రాంతంలో ఉన్న రామ్లీలా మైదానం సమీపంలో అక్రమ నిర్మాణాల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా నిర్మించబడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘నూర్-ఎ-ఇలాహి’ మసీదు...
భోజ్శాలలో ఇస్లామిక్ చిహ్నాల తొలగింపుపై సుప్రీంకోర్టులో పిటిషన్
29
భోజ్శాల వాస్తవానికి శ్రీ వాగ్దేవి దేవాలయమేనని పేర్కొంటూ, ఆ ప్రాంగణం నుంచి అన్ని ఇస్లామిక్ చిహ్నాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఇటీవల మధ్యప్రదేశ్...
ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..!:
32
ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్...
పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’
పుల్వామా ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని ఇతడి మృతదేహం...





