విశ్వమానవ సౌభ్రాతృత్వం కరుణశ్రీ కవిత్వం
( ఆగస్టు 4 - జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ) జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో బాగా ప్రజాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో వినసొంపుగా...







