దేవాలయాల పేర్లతో నకిలీ వెబ్సైట్లు.. సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
దేశంలోనే సంచలనాత్మకంగా మారిన సైబర్ క్రైమ్ కేసును పోలీసులు చేధించారు. పర్యాటక ప్రాంతాలు, దేవస్థానాల పేర్లతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేసిన సైబర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను బాపట్ల జిల్లా...







