News

News

‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ కొత్త వ్యూహం… నిఘా వర్గాల నివేదిక!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మరోసారి భారీ కుట్రకు తెరలేపింది. భారత బలగాల దాడుల్లో దెబ్బతిన్న ఉగ్రవాద శిబిరాలను తిరిగి నిర్మిస్తోందని, ఇందుకోసం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను వేదికగా చేసుకుందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంచలన నివేదిక...
News

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికై అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. వెంటనే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి...
GalleryNews

కుటుంబ వ్యవస్థ సనాతనధర్మం ఇచ్చిన గొప్ప వరం.

కుటుంబ ప్రభోదన్ కుటుంబ వ్యవస్థ మన సనాతనధర్మం మనకిచ్చిన ఒక గొప్ప వరం. కుటుంబంలో అందరి మధ్య సుహృద్భావం, సహకారం ఉండడం అవసరం. అపుడే పరిస్థితులను ఎదుర్కొనగలిగిన మనస్థితి ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం క్షేమంగా, సౌమ్యంగా చక్కబెట్టే అవకాశం...
ArticlesNews

ధర్మమార్గం

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి గోడల మీద ‘ధర్మోరక్షతి రక్షితః’ అన్న మాటలను చూస్తాం. కానీ ధర్మమార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే.. ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. అంతులేని కోరికలను తీర్చుకోడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తారు చాలామంది. అలాంటి...
News

లెజెండ్స్ లీగ్ ఎఫెక్ట్.. ‘పాకిస్థాన్’ పేరు వాడకంపై పీసీబీ నిషేధం!

భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మైదానంలోనే కాదు, వెలుపల కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 టోర్నమెంట్‌లో చోటుచేసుకున్న వివాదం కారణంగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక సంచలన నిర్ణయం...
News

హిందువులపై ఉగ్ర ముద్ర వేయాలని కాంగ్రెస్‌ చూసింది: ఫడణవీస్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్‌ బాంబు పేలుళ్ల(2008) తర్వాత హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. ఆరెస్సెస్‌లోని కొందరు నేతలను, హిందుత్వవాదులను లక్ష్యంగా చేసుకున్న ఆ పార్టీ ప్రణాళికా ప్రకారమే వారిపై ఉగ్రవాదులనే ముద్ర...
News

అలిపిరి ఆర్చిపై అన్యమత బొమ్మల కలకలం

తిరుమల తిరుపతి దేవస్థానంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారనే విషయం తెలిసిందే. అయితే.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల...
1 720 721 722 723 724 3,088
Page 722 of 3088