News

News

శ్రీకృష్ణుడే మొదటి రాయబారి: సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం, శ్రీ బాంకే బిహారీ టెంపుల్‌ ట్రస్ట్ వివాదంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీకృష్ణుడే మొదటి రాయబారి అని.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలంటూ ఇరుపక్షాలకు సూచించింది. ఇందుకోసం ఒక కమిటీని ప్రతిపాదించింది. ఆలయ నిధుల నుంచి...
News

మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసు?: రాహుల్‌కు సుప్రీం ప్రశ్న

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్‌ నేతను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం నిజమైన...
News

మత మార్పిడి, పెళ్లికి నిరాకరించిన యువతి.. గొంతు కోసి హత్యచేసిన నిందితుడు

ఇస్లాం మతంలోకి మారేందుకు, వివాహం చేసుకునేందుకు నిరాకరించినందుకు 35 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు భాగ్యశ్రీ...
News

భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా మహావతార్ నరసింహ!

హోంబాలే ఫిలింస్ యిలో ఓ గ్రాండ్ యూనివర్స్‌కు బీజం వేసింది. అదే మాహావతార్ సినమాటిక్ యూనివర్స్. క్లీమ్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ యూనివర్స్‌లో తొలి చిత్రం మాహావతార్ నర్సింహా ఇప్పటికే భారతీయ యానిమేషన్ చరిత్రలో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈ యానిమేటెడ్...
News

ఆగస్టు 16 నుంచి రాష్ట్రపతి భవన్‌లో ‘అమృత్‌ ఉద్యాన్‌’ సందర్శన

రాష్ట్రపతి భవన్‌లోని అతి సుందరమైన ‘అమృత్‌ ఉద్యాన్‌’ను ప్రజల సందర్శనార్థం ఈ నెల 16 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ అధికారిక వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఉద్యానవనంలో ప్రవేశానికి ఉదయం 10 గంటల నుంచి...
News

విజయదశమి రైళ్లకు రిజర్వేషన్‌ ప్రారంభం

దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ముందుస్తు రిజర్వేషన్‌ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు...
News

చారిత్రక ఆధారాలకు ముప్పు

అనంతపురం జిల్లాలో చారిత్రక నేపథ్యం కలిగిన పెనుకొండ.. శ్రీకృష్ణదేవరాయల వేసవి విడిదిగా, విజయనగర రాజుల రెండో రాజధానిగా ప్రసిద్ధికెక్కింది. వెయ్యి అడుగుల ఎత్తులో ఘనగిరిగా పిలువబడే పెనుకొండపై 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కోట, శ్రీఘనగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కోనేరు తదితర...
News

లౌకిక ప్రజాస్వామ్యం నుంచి మతతత్వ రాజ్యంగా బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర వైఫల్యాల బాటలో పయనిస్తోందని, దేశం ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ మేధోమథన సంస్థ ‘గేట్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్’ సంచలన నివేదిక వెల్లడించింది. యూనస్ పాలనలో బంగ్లాదేశ్...
1 719 720 721 722 723 3,088
Page 721 of 3088