పహల్గాం ఉగ్రవాదులకు పీవోకేలో అంత్యక్రియలు
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందనే విషయం మరోసారి బహిర్గతమైంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్ హబీబ్ అలియాస్ అఫ్గానీకి పీవోకేలో “జనాజా ఏ గైబ్” విధానంలో అంత్యక్రియలు నిర్వహించడంతో ఇది తేటతెల్లం అయ్యింది....







