News

News

ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు..

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తాజాగా సంచలనం రేపిన ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలో ఐదుగురు బాంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎర్రకోట ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వయసు 20 నుండి 25 సంవత్సరాల...
News

సంఘ కార్య శతాబ్ది సందర్భంగా మేధావులతో సదస్సులు : సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని జిల్లా కేంద్రం నుంచి అఖిల భారత స్థాయి వరకు సమాజంలోని ప్రముఖులతో గోష్ఠులు నిర్వహిస్తామని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ క్రమంలో దేశంలో వెయ్యికి పైగా ప్రముఖులతో...
News

ఎంపీ సదానందన్ దాడి నిందితులకు సిపిఎం విడ్కోలుపై దుమారం!

1994లో బిజెపి రాజ్యసభ సభ్యుడు సి. సదానందన్ మాస్టర్ పై జరిగిన దాడిలో ఆయన రెండు కాళ్ళు కోల్పోయిన కేసులో దోషులుగా తేలిన ఎనిమిది మంది పార్టీ కార్యకర్తలకు వారో పెద్ద ఘనకార్యం చేసినట్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)...
News

జనాభాలో రెండు శాతం ఉన్న క్రైస్తవ సమాజానికి , రాజకీయ పార్టీల ప్రభావితం

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు సన్యాసినుల అరెస్టు సందర్భంగా క్రైస్తవ సమాజం చాలా వ్యవస్థీకృతంగా, ఐక్యంగా స్పందించిందని పేర్కొంటూ భారతదేశ జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న క్రైస్తవ సమాజం, రాజకీయ పార్టీలను ప్రభావితం చేయగల మరియు జాతీయ దృష్టిని ఆకర్షించగల శక్తివంతమైన...
ArticlesNews

పహాల్గమ్ ఉగ్రవాదుల పాక్ మూలాలపై తిరుగులేని ఆధారాలు

* పాక్ ఓటర్ గుర్తింపు కార్డులు, కరాచీ చాకోలెట్లు, మైక్రో-ఎస్డీ చిప్ పాకిస్తానీ ఓటరు గుర్తింపు కార్డులు, కరాచీలో తయారు చేసిన చాక్లెట్లు, బయోమెట్రిక్ రికార్డులతో కూడిన మైక్రో-ఎస్డీ చిప్ స్వాధీనం చేసుకోవడంతో జూలై 28న ఆపరేషన్ మహాదేవ్‌లో మరణించిన ముగ్గురు...
News

గోండి భాషలో మహాభారతం, రాష్ట్రపతి ఆహ్వానం

ఆయన సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గిరిజనుడు. వారిది గోండి భాష. దానికి లిపిలేదు. మహాభారత ఇతిహాసాన్ని కుటుంబాల్లో పెద్దల నుంచి వినడం ద్వారా దానిపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ గ్రంథాన్ని గోండి భాషలోకి తెలుగు లిపితో అనువదించడం ద్వారా.. గిరిజనుల్లో చదువుకున్న...
News

మట్టి గణపతికే జై!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే మండపాల్లో కొలువుదీరుస్తున్నారు. ఈ ఏడాది ఆ...
News

రాఖీల సిందూరం

సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌కు ఈసారి దేశభక్తిని జోడించారు ఆ ఊరి ఐఐటీ విద్యార్థులు. తాము తయారు చేసిన దాదాపు 2వేల ‘ఆపరేషన్‌ సిందూర్‌’ రాఖీలను ఈ నెల 9న (శనివారం) రక్షాబంధన్‌ పండుగ వేళ ప్రధాని...
1 716 717 718 719 720 3,088
Page 718 of 3088