News

News

ఐర్లాండ్‌లో చిన్నారిపై జాత్యహంకారం

విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన...
News

పద్మనాభస్వామి ఆలయం బి-నేలమాళిగపై ఉత్కంఠ..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత రహస్యమైన ‘బి-నేలమాళిగ’ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తెరపైకి వచ్చిన ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే...
News

నిజలింగస్వామి అలియాస్‌ మహమ్మద్‌ నిసార్‌

కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట మఠాధిపతిగా వ్యవహరించిన నిజలింగస్వామి అలియాస్‌ మహమ్మద్‌ నిసార్‌ గురించి కలకలం రేపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గుండ్లుపేట తాలూకా చౌడహళ్లి గ్రామంలోని గురుమల్లేశ్వర విరక్తమఠం మఠాధిపతిగా నిజలింగస్వామీజీ వ్యవహరించారు. ఆయన ముస్లిం మతస్థుడని తెలియడంతో గ్రామస్థులు...
ArticlesNews

బ్రహ్మోస్‌ మిస్సైల్‌కు ట్రంప్‌ భయపడ్డాడా? వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదికలో సంచలన విషయాలు..!

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌లోని లక్ష్యాలపై భారత్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ మిస్సైల్స్‌తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భారత్‌ బ్రహ్మోస్‌ మిస్సైళ్లలో అణ్వాయుధాలను అమర్చవచ్చని అమెరికా ఆందోళనకు గురైనట్లుగా వాల్‌...
ArticlesNews

ఆర్థిక వలసవాదాన్ని ఎదుర్కొనే ‘ఆపరేషన్ స్వదేశీ’

-డాక్టర్ ఎస్ లింగ మూర్తి, కర్ణాటక కేంద్ర విశ్వవిద్యాలయం, క్షేత్ర సంయోజక, స్వదేశీ జాగరణ్ మంచ్ ఆపరేషన్ సిందూర్ భారత్ వ్యూహాత్మక బలాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఉగ్రవాద శిబిరాలను,...
ArticlesNews

బుజ్జగింపు బురద

జూలై 28న పార్లమెంట్‌ ప్రాంగణం ఓ విచిత్ర సన్నివేశానికి వేదికయింది. అఖిల భారత ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు మౌలానా సాజిద్‌ రషీద్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు తెర లేపాయి. ఆ వ్యాఖలు నీచమైనవి. అత్యంత వివాదాస్పదమైనవీ కూడా. సమాజ్‌వాదీ పార్టీ నుంచి...
News

తిరుపతిలో ముంతాజ్‌ హోటల్‌కు భూ కేటాయింపుల రద్దు

తిరుపతి గ్రామీణ మండలం పేరూరులో ఒబెరాయ్‌ గ్రూపునకు చెందిన ముంతాజ్‌ హోటల్‌కు వైకాపా ప్రభుత్వం చేసిన 20 ఎకరాల భూ కేటాయింపును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆధ్యాత్మిక ప్రాంతం తిరుపతిలో ముంతాజ్‌ పేరుతో హోటల్‌ నిర్మాణంపై ధార్మిక సంస్థలు అభ్యంతరం...
News

శ్రీపాద వల్లభుడికే రాఖీ కడతారు..

రాఖీ పౌర్ణమి రోజున అందరి ఇళ్లలో ఒకటే సందడి. సోదరుల చేతికి అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టడం, ఆశీర్వాదం తీసుకోవడం చూస్తుంటాం. కాకినాడ జిల్లాలో మాత్రం పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుని విగ్రహానికి రాఖీలు కట్టేందుకు భక్తులు పోటెత్తుతారు. అందులో సింహాభాగం మహారాష్ట్రకు...
1 710 711 712 713 714 3,088
Page 712 of 3088