News

News

మహాకాళుడి ఆస్థానంలో వైభవంగా రాఖీ సంబరాలు..

దేశ వాప్తంగా శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి రోజున రాఖీ పండగని ఘనంగా జరుపుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని బాబా మహాకాళుడికి పూజారి కుటుంబ మహిళలు ఉదయం భస్మ హారతి తర్వాత బాబా మహాకాళుడికి రాఖీ కట్టారు. రక్షా బంధన్ పండుగను బాబా...
News

వేదాలు అతిప్రాచీన విజ్ఞాన సంపదలు

భారతదేశ సంపద వేదాలని, ఇవి అతిప్రాచీన విజ్ఞాన సంపదలని పలువురు వేదపండితులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లె సత్యాభివర్థక నిలయంలోని టీటీడీ కల్యాణ మండపంలో 105వ వేదశాస్త్ర పరిషత్‌ కార్యక్రమాలు గురువారం వేదమంత్రాల ఘోషతో ప్రారంభమయ్యాయి. మూడురోజుల...
News

దేశానికి జాతిపిత.. ఈ ఊరికి మాత్రం దేవత

‘‘భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ.. తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ’’ అన్నారొక సినీ కవి. మహాత్మాగాంధీ అంటే జాతిపితగానే అందరికీ తెలుసు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో 350 ఇళ్లున్న కేదారిపురం గ్రామస్థులు మాత్రం ఆయనను దైవంగా కొలుస్తుంటారు....
News

ధర్మస్థలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న యూట్యూబర్లను తరిమిన భక్తులు

ధర్మస్థల దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని భక్తులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.ధర్మస్థలంలో దాదాపు 30 మంది స్వయంప్రకటిత యూట్యూబర్లతో భక్తులు తీవ్ర ఘర్షణకు దిగుతున్నారు.నిజానిజాలను తెలుసుకోకుండానే ధర్మస్థల దేవాలయం విషయంలో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారని భక్తులు...
News

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టిన టిబెటన్ మహిళలు..

రక్షా బంధన్ పండుగను ఈ శనివారం(ఆగస్టు 9) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమను ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశంలోని అనేక మంది ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే...
News

అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరూ అంత సంతోషం వ్యక్తం చేసే సందర్భం ఏంటా అనుకుంటున్నారా..? పెద్ద కథే ఉంది.. దేవుడి గుడిలో మాయమైన విగ్రహాలు.. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి.. ఎలా అనుకుంటున్నారా..?...
News

వినూత్నంగా రాఖీ పండగను జరుపుకున్న స్కూల్ స్టూడెంట్స్

మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని అందరికీ తెలుసు. అయినా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నారు. అందుకే ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ జడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు కూడా...
News

దుర్గమ్మ దర్శనాలకొచ్చే ప్రముఖులు ముందే సమాచారమివ్వండి

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రముఖుల రద్దీ పెరిగి ప్రొటోకాల్‌ ఇబ్బందులు వస్తుండడంతో సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ గురువారం ప్రకటించారు. ‘‘ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర వ్యవస్థలకు చెందిన ప్రముఖులు, వారి కుటుంబ...
1 709 710 711 712 713 3,088
Page 711 of 3088