కర్నూలులో కేశవ స్మృతి మండలి భవన నిర్మాణానికి భూమి పూజ
భారత సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ, దేశ సమైక్యతకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవలు ప్రశంసనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో కేశవ స్మృతి మండలి నూతన...







