( ఆగస్టు 12 - రణరంగ చౌక్ సంస్మరణ దినోత్సవం ) ఎన్ని తరాలైనా చెరిగిపోని చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాటానిది. ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. అంతటి గొప్ప చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలికి కూడా కొన్ని పేజీలున్నాయి....
ఒడిశాలో గోవుల అక్రమ రవాణా నిరంతం పెరిగిపోతోంది. రాత్రిపూట కూడా స్మగ్లర్లు స్థానిక రోడ్లపై వుండే ఆవులను కూడా దొంగలిస్తున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే ఎవ్వరికీ అనుమానాలు రావొద్దని తమ ప్రైవేటు వాహనాలపై ప్రభుత్వ వాహనాలు అని రాస్తూ, ఏదో శాఖ...
జమ్మూ. జమ్మూలో అరుంధతి రాయ్, ఎజి నూరానీ, విక్టోరియా స్కోఫీల్డ్ మ డేవిడ్ దేవదాస్ రాసిన 25 పుస్తకాలను జమ్మూ & కె ప్రభుత్వం నిషేధించింది, "తప్పుడు కథనాలను ప్రోత్సహించడంతో పాటుగా, ఉగ్రవాదాన్ని గొప్పగా చూపిస్తున్నాయని అందుకే వాటిని జప్తు చేసినట్లు...
సంస్కృతాన్ని ప్రజల భాషగా మార్చాలనే లక్ష్యంతో, సంస్కృత భారతి జైపూర్ ప్రాంతం ఒక రోజు వర్క్షాప్ సెమినార్ను నిర్వహించింది. ఈ సెమినార్లో, ప్రధాన వక్త, సంస్కృత భారతి రాజస్థాన్ ప్రాంతీయ సంస్థ మంత్రి కమల్ శర్మ మాట్లాడుతూ సంస్కృతం మన మాతృభాష...
తమిళనాడులో ఉత్తర భారత వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని హిందీ మాట్లాడే పాస్టర్లు చేస్తున్న సువార్త కార్యకలాపాలపై డీఎంకే ప్రభుత్వం మౌనం వహించడాన్ని హిందూ మున్నాని తీవ్రంగా విమర్శించింది. తమిళనాడులోనే మతమార్పిడి జరిగినట్లు స్పష్టమైన సందర్భాలను విస్మరిస్తూ, ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవ...
భారత భద్రతా బలగాలు నేపాల్ లో జరిపిన ఓ ప్రధాన ఆపరేషన్ లో విజయం సాధించాయి. అక్రమ సరఫదారు అయిన షేక్ సలీమ్ (సలీం పిస్టల్) ను అరెస్ట్ చేశారు.ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్, భద్రతా సిబ్బంది సంయుక్తంగా...
ఆరోగ్యం, విద్య సమాజానికి ప్రాథమికమైన అవసరాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. జ్ఞానాన్ని సంపాదించడానికి విద్య చాలా అవసరమని, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆరోగ్యకరమైన శరీరం అవసరమని సూచించారు.దురదృష్టవశాత్తూ, మంచి ఆరోగ్యం మరియు నాణ్యమైన విద్య ఇప్పుడు...