News

News

‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..

కర్ణాటకలోని ధర్మస్థలలో వందల సంఖ్యలో మహిళలు, యువతుల మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించిన విషయం...
News

14న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14న స్వామీజీల ఆధ్వర్యంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం జరుగుతుందని అభయ్ హిందూ సేన వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో ఆ సమ్మేళనం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ...
News

జాతీయ జెండాను ఎగురవేసినందుకు మావోల ఘాతుకం..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. కాంకేర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తిని మావోలు చంపేశారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. మావోయిస్టులు ‘ప్రజా కోర్టు’ నిర్వహించి మృతుడు పోలీసు ఇన్‌ఫార్మర్ అని...
News

నా జీవితంలో ముఖ్యమైన గురువులు వారే: శుభాంశు శుక్లా

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణను ఇచ్చినందుకు ఐఏఎఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఏఎఫ్‌, కాక్‌పిట్‌ మాత్రమేనని పేర్కొన్నారు....
News

గగన్‌యాన్‌ మిషన్‌.. ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ విజయవంతం

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ (Gaganyaan) అంతరిక్ష ప్రాజెక్టులో ఇస్రో (ISRO) మరో ముందడుగు వేసింది. క్రూ మాడ్యూల్‌కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్టు (IADT-01)ను విజయవంతంగా నిర్వహించింది. వాయుసేన, నౌకాదళం, డీఆర్డీవో, కోస్ట్‌గార్డ్‌ల సంయుక్త సహకారంతో ఈ...
News

‘అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం’

మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసేందుకు అంతరిక్షంలో సుదూర తీరాలను శోధించేందుకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష మిషన్ల కోసం పెద్ద ఎత్తున వ్యోమగాములను సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగం...
News

పృథులగిరి దేవాలయాల అభివృద్ధికి చొరవ తీసుకుంటాం

రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో ఆ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, రీజనల్‌ స్థపతి సురేంద్ర, ఒంగోలు సహాయ కమిషనర్‌ పానకాలరావులు ప్రకాశం జిల్లా మర్రిపూడిలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ దేవాలయాన్ని, పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. గ్రామదేవతగా...
News

బ్రహ్మోత్సవ ఏర్పాట్లు 90 శాతం పూర్తి

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 16 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. రద్దీకి అనుగుణంగా రూ.150, రూ.వంద, ఉచిత...
1 680 681 682 683 684 3,090
Page 682 of 3090