News

News

ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి

ఆలయాల భూముల అన్యాక్రాంతం అంశంపై డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఈఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర ఆజాద్‌ ఆదేశించారు. మహానందిలోని టీటీడీ కల్యాణ మండపంలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని దేవస్థానాల నిర్వాహకులతో...
News

చిరుధాన్యాల సాగుపై అవగాహన

అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నవజీవన్‌, హిపర్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షుడు కోసూరి రాజారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు....
News

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షణకు ఆది కర్మ యోగి

గిరిజనుల్లో అంతరాలను తగ్గించేందుకే ఆది కర్మ యోగి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆది కర్మ యోగి కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో పాలన, సేవలను అమలు చేసేందుకు...
ArticlesNews

మట్టి గణపయ్యలే మేలు

మట్టి గణనాథులను తయారు చేస్తూ వారంతా పర్యావరణ ప్రేమికులుగా మన్ననలు అందుకుంటున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం సమీపంలో విగ్రహాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. గత కొన్నేళ్లుగా మట్టి గణనాథులను తయారీ చేస్తున్నారు. కండ్రికగూడెం గ్రామానికి చెందిన నాగవరపు...
News

ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్

జమ్మూ కశ్మీర్ కి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఈ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. వీరు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని దర్యాప్తులో తేలింది. రాజ్యాంగంలోని...
ArticlesNews

అడవిలో అన్నీ ఔషధాలే

ప్రకృతిలో లభించే వస్తువులకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అందంగా కనిపించే మొక్కలు, నోరూరించే పండ్లు, ఇంటికి వినియోగించే కలప ఇలా ఒకటేంటి అన్నీ మనకు ఉపయోగపడేవే. అడవిలో దర్శనమిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయని...
News

గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ సదస్సు

భావితరాలకు గిరిజన విజ్ఞానాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ, భవిషత్‌ తరాలకు చేర్చడం అనే అంశంపై రెండు...
News

భారత్‌లో లైంగిక హింసపై పాక్‌ మాట్లాడటం సిగ్గు చేటు

జమ్మూకశ్మీర్‌లో లైంగిక హింస జరిగిందంటూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలను భారత్‌ తిప్ప కొట్టింది. తమ దేశంలో మైనారిటీ మహిళలపై జరుగుతున్న నేరాలపై స్పందించని పాక్‌. భారత్‌పై మాట్లాడటం సిగ్గుచేటని ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త ఎల్డోస్‌ మాథ్యూ పున్నూస్‌ వ్యాఖ్యానించారు. మహిళలపై...
1 679 680 681 682 683 3,090
Page 681 of 3090