News

ArticlesNews

ఉపవాసం

సోమవారం నుంచి శనివారం వరకూ ఏదో ఒకరోజు తమ ఇష్టదైవం పేరుతో ఉపవాసం ఉంటూ ఉంటారు చాలామంది. రోజంతా ఖాళీ కడుపుతోనో, కేవలం అల్పాహారం తీసుకునో ఉండిపోయి రాత్రికి మాత్రమే భోజనం చేస్తారు. ఇంకొందరు రాత్రిపూట అన్నం తినడం మానేస్తారు. ‘ఉపవాసం’ అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం అనే భావన సమాజంలో బలంగా స్థిరపడిపోయింది. కానీ శాస్త్రాల ప్రకారం ఉపవాసానికి అసలు అర్థం ఎంతో లోతైనది, ఆధ్యాత్మికమైనది. ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే నివసించడం. ‘ఉపవాసం’ అనేది పరమాత్మకు దగ్గరగా ఉండటం, ఆయన సన్నిధిలో మనసును నిలుపుకోవడం. కాబట్టి ఉపవాసం తాలూకు మర్మం కేవలం తిండి మానేయడంలో కాకుండా, మనసును దైవస్మరణలో నిలిపి ఉంచడంలో ఉంది. భగవంతుడికి చేరువగా ఉండేందుకు ప్రయత్నించడమే ఉపవాసదీక్ష అసలైన ఉద్దేశం. ఉపవాసం ఉన్న రోజున చేసే ప్రతి క్రియ -...
News

ఇష్టకామేశ్వరి ఆలయం విశిష్టత

శ్రీశైలం క్షేత్రంలో మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఈ అమ్మవారిని దర్శించాలంటే అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి నుదురు తాకితే...
ArticlesNews

దేవతా నిలయాలు వృక్షాలు

భూమ్మీద నివసించే అన్నిరకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణవాయువును అందించే సంజీవినులన్నది...
News

మేఘాలయ యువతిపై అత్యాచారం చేసిన ముస్లిం యువకుడి అరెస్టు

ఉత్తరప్రదేశ్, హాపూర్‌లో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. మేఘాలయకు చెందిన ఒక యువ హిందూ మహిళ, స్థానిక ముస్లిం యువకుడు తనపై అత్యాచారం చేశాడని, బ్లాక్‌మెయిల్ చేశాడని మరియు తన అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడని...
News

హనుమంత విగ్రహ ప్రతిష్టకు ఆటంకాలు

తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం ఆలయ ఆవరణలో 18 అడుగుల ఏకశిలా హనుమంత విగ్రహ ప్రతిష్టను అడ్డుకోవడం హైందవధర్మానికి విరుద్ధమని ఆలయ పీఠాధిపతి మూర్తి స్వామి మండిపడ్డారు. రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం ఆలయ ఆవరణలో విగ్రహ ప్రతిష్టకు...
News

మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం తగదు : భారతీయ సంత్‌ సమితి

మత విశ్వాసాలు, నమ్మకాలపై న్యాయస్థానాలకు లోతైన అవగాహన ఉండదని అఖిల భారతీయ సంత్‌ సమితి అభిప్రాయపడింది. అనాదిగా వస్తున్న మతాచారాలను మార్చేందుకు కోర్టులు ప్రయత్నించరాదని సూచించింది. కేరళంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల...
News

నమామి గంగేలో భాగంగా గంగా కాలుష్య ప్రక్షాళన, స్నానాలకు అనుకూలం: కేంద్రం

గంగానదిలో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం అన్ని పర్యవేక్షణ కేంద్రాల వద్ద స్నానాలకు అనుకూలంగా మారిందని కేంద్రం వెల్లడించింది. గంగానదిలో పీహెచ్ విలువలు, కరిగిన ఆక్సిజన్ స్థాయులు స్నానానికి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్...
News

ఈ గోవులను పట్టించుకునే వారే లేరా?

ఏలూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కె.పెంటపాడు బైరాగిమఠం గోపాలస్వామి ఆలయంలో గోశాలలోని గోవులు మేత లేక అల్లాడుతున్నాయి. ఇక్కడ 150కి పైగా గోవులు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాపరి ఉంటున్నా వాటి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా...
1 66 67 68 69 70 2,890
Page 68 of 2890