News

News

అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత

శ్రీకాకుళం నుంచి విశాఖ నగరంలోకి తొమ్మిది గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పీఎం పాలెం పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కారు షెడ్డు కూడలి వద్ద తనిఖీలు చేపడుతుండగా ఈ వాహనం పట్టుబడింది. గోవులను ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై డ్రైవర్ పొంతన...
ArticlesNews

లండన్ నుండి పాండిచ్చేరి వరకు : వి.వి.ఎస్. అయ్యర్ విప్లవకారుల సైన్యాన్ని ఎలా తీర్చిదిద్దారు?

1909 జూలై 1న లండన్‌లో విప్లవకారుడు మదన్ లాల్ ధీంగ్రా క్రూరమైన బ్రిటిష్ అధికారి కర్జన్ వైలీని కాల్చి చంపారు. లండన్‌లో మోగిన ఈ తుపాకీ గుళ్ల శబ్దం బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించింది. ఆ తర్వాతి కొద్ది నెలల్లోనే లండన్‌లోని ‘ఇండియా...
News

బెంగాల్‌లో 14 మంది బంగ్లాదేశీ పౌరులు అరెస్ట్‌.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం

లులో ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్‌ పౌరులను రైల్వే పోలీసులు గుర్తించారు. మహిళలు, పిల్లలతో సహా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధార్‌ కార్డులు నకిలీ అని నిర్ధారించారు. పశ్చిమ బెంగాల్‌లోని జలపాయ్‌గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ...
ArticlesNews

సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తొలి సిక్కు ప్రచారక్‌

వేర్పాటువాదులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన ఒక ప్రశ్నకు భారత్‌ ‌వల్ల సిక్కు అస్తిత్వానికి ముప్పు లేదు; భారత్‌ ‌వల్లే అది పరిపూర్ణమవుతుంది అనే సమాధానాన్ని సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌ ‌జీవితం నిస్సందేహంగా ఇస్తుంది. ఆయనను మొదట ‘‘జీ’’ అని పిలిచిన శాఖ నుండి,...
News

ఎస్సీ కోటాలో వారికే పోటీప‌డే అవ‌కాశం ఇవ్వాలి.. మ‌ద్రాసు హైకోర్టులో పిల్ దాఖ‌లు

హిందువులు, బౌద్ధులు, సిక్కు మ‌త‌స్థుల‌కు మాత్ర‌మే ఎస్సీ కోటా వ‌ర్తిస్తుంద‌ని ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఓ తీర్పు సంద‌ర్భంగా క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ మ‌ద్రాసు హైకోర్టులో ఓ పిల్ దాఖ‌లైంది. త‌మిళ‌నాడులో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో...
News

ఆలయ హుండీ నుండి నగదు దొంగిలించిన షాబిక్ అరెస్టు

దక్షిణ కన్నడ జిల్లా మంగళ కెంజారు గ్రామంలో ఉన్న శ్రీ రామాంజనేయ ఆలయంలో ఇటీవల ఒక దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షబిక్ అహ్మద్ షేక్‌ను అరెస్టు చేశారు. షబిక్ ఆలయ గేటును పగలగొట్టి లోపలికి ప్రవేశించి, మూడు...
News

ధన్‌బాద్‌లో రామ నవమి ఊరేగింపుపై ముస్లింల రాళ్ల దాడి

జార్ఖండ్ లోని ధన్‌బాద్ లో రామనవమి ఊరేగింపుపై కొందరు ముస్లిం చాందసవాదులు రాళ్లు రువ్వారు; అయితే, రాళ్లు రువ్విన నిందితులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, పోలీసులు ఊరేగింపును నిర్వహించిన హిందూ నిర్వాహకులను దారుణంగా అవమానించారు. పోలీసులు ఆ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని,...
News

మధ్యాహ్న భోజన పథకం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్న మదర్సాలు

ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మదర్సాలలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 558 మదర్సాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం కేటాయించిన...
1 68 69 70 71 72 2,890
Page 70 of 2890