News

News

వినాయకుని సేవలో ముస్లిం కుటుంబం

కృష్ణాజిల్లా ఘంటసాలలో ఓ ముస్లిం కుటుంబం వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి, తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ మత సామ­రస్యం చాటుకుంది. ఘంటసాలకు చెందిన అక్బర్‌ బాషా, షర్మిల దంపతులు జలధీశ్వ­రాలయ ప్రాంగణంలో ఈ మండపాన్ని ఏర్పా­టు చేయించారు....
ArticlesNews

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ చివరి భాగం

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 1 వ భాగం ఇక్కడ చదవండి హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 2 వ భాగం ఇక్కడ చదవండి హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 3 వ భాగం ఇక్కడ చదవండి సూత్రధారి సెంథిల్? ఇంత...
News

తిరుపతిలో ‘తబ్లిక్‌ ఇస్తామా’ రద్దు చేయాలి

న్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు. తబ్లిక్‌ జామాద్‌ ఆధ్వర్యంలో ఈనెల 13, 14 తేదీల్లో తిరుపతిలో తబ్లిక్‌ ఇస్తామా కార్యక్రమం ఏర్పాటు చేశారని,...
News

జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన భారతీయ మజ్దూర్ సంఘ్

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత నిత్యవసరాలతో పాటు కీలక వస్తులపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో...
News

పంజాబ్ యూనివర్సిటీ అధ్యక్ష పదవి మొదటిసారి ఎబివిపి కైవసం

48 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని గెలుచుకోవడం ద్వారా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) చరిత్ర సృష్టించింది. యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ నుండి పరిశోధన విద్యార్థి గౌరవ్ వీర్...
News

హిందూ దేవాలయాల పరిరక్షణకు వీహెచ్‌పీ కృషి

హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి విశ్వ హిందూ పరిషత్‌ విశేష కృషి చేస్తుందని జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్‌ శ్రీకాంత్‌ పరండే అన్నారు. హనుమాన్‌జంక్షన్‌లోని విశ్వ హిందూ పరిషత్‌ జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్‌కుమార్‌ ఫామ్‌హౌస్‌కు ఆయన విచ్చేశారు. హిందూ ధర్మ...
News

థాయిలాండ్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.

గణపతి ఉత్సవాలు థాయిలాండ్‌లో కూడా అంగ రంగ వైభవంగా జరుపుకుంటున్నారు. విశ్వ హిందూ పరిషత్ సంఘం 18వ వార్షిక గణేషోత్సవం బ్యాంకాక్‌లోని నిమిబుత్ర స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. 10 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం ప్రతిష్టించారు. పునేరి ధోల్ లో వేలాది...
News

‘‘భగవద్గీత’’ ద్వారానే ప్రపంచంలో సుస్థిర అభివృద్ధి : కృష్ణ గోపాల్

శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించిన భగవద్గీత ద్వారానే ప్రపంచం మొత్తం మారుతుందని, స్థిరమైన అభివృద్ధిని కూడా సాధిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్ అన్నారు. ఆది శంకరాచార్యుల జన్మస్థలమైన కాలడిలోని శ్రీ శారద సైనిక్...
1 658 659 660 661 662 3,090
Page 660 of 3090