News

News

హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు, ఎప్పుడైనా ముప్పు

హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లోని 400కు పైగా హిమనదీయ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నట్లు తాజా రిపోర్టులో వెల్లడించింది. ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) తన తాజా పర్యవేక్షణ నివేదికలో వెల్లడించింది. జూన్ 2025కి...
News

ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీ కొత్త వీడియో

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మే 7న 'ఆపరేషన్ సిందూర్‌'తో దాయాది దేశానికి భారత్ తిరుగులేని గుణపాఠం చెప్పింది. పాక్‌లోపలకు చొచ్చుకెళ్లి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సైన్యం నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రవాదానికి ఎంతమాత్రం సహించేది లేదని...
News

ఎట్టకేలకు కుకీ-జో తెగల మధ్య కుదిరిన ఒప్పందం

మణిపుర్ కు సంబంధించి కేంద్రం, కుకీ-జో తెగల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో మణిపుర్ ప్రభుత్వం కూడా భాగ స్వామి. గత కొంతకాలంగా జరుగుతున్న సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా మూడు పక్షాలూ.. కొత్త సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్వోవో)...
News

ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్‌

రాష్ట్ర రాజధాని అమరావతి పేరు, ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్‌ నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్‌ రెడ్డి వీసీ హాల్‌లో విజయవాడ ఉత్సవ్‌ నిర్వహణపై సమావేశం...
News

కాకినాడ మిలాద్ – ఉన్ – నబీ ర్యాలీలో పాలస్తీనా జెండాలు

రాష్ట్రంలోని కాకినాడలో మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా వివాదం రేగింది. ఊరేగింపులో పాల్గొన్న వారు పాలస్తీనా జెండాలను ఊరేగింపులో ఎగరేశారు. దీంతో జాతీయవాదులు తీవ్రంగా ఆక్షేపించారు. కాకినాడలో జగన్నాథపురం నుంచి ప్రారంభమై భానుగుడి సర్కిల్ వరకు సాగింది. ఈ ర్యాలీలో...
News

జోధ్ పూర్ వేదికగా ప్రారంభమైన ‘‘సంఘ సమన్వయ బైఠక్’’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ‘‘సమన్వయ బైఠక్’’ జోధ్ పుర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భారత మాత చిత్ర పటానికి పుష్పార్చన చేశారు. అలాగే సంఘటనా మంత్ర పఠనంతో లాంఛనంగా ఈ సమావేశాలు...
News

అక్షరధామ్ ఆలయంలో కనుల పండుగగా జల్ఝులని ఏకాదశి వేడుకలు..

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత అక్షరధామ్ ఆలయంలో జల్ఝులని ఏకాదశి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో పాటు, గణేష్ చతుర్థి రోజున ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహ నిమజ్జనం కనుల పండువగా సాగింది. ఈ...
News

వందలాది గొంతుకలను నొక్కిన చోటే.. వేలాది స్వరాల సరస్వతీ నమస్తుభ్యం..

ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను నిర్బంధించిన గదులే.. నేడు విద్యా సౌరభాలను వెదజల్లుతున్నాయి. స్వేచ్ఛా కాంక్షల అణచివేతకు వినియోగించిన కారాగారమే.. నేడు విజ్ఞాన ప్రపంచపు ద్వారాలు తెరుస్తోంది. అదే కర్ణాటక బెళగావిలోని ‘కన్నడ హయ్యర్‌ ప్రైమరీ స్కూల్‌ (నంబర్‌ 14)’. బ్రిటిషర్ల పాలనలో...
1 657 658 659 660 661 3,090
Page 659 of 3090