తీర్థ యాత్రికులకు ప్రత్యేక రైళ్లు
తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు గుంతకల్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 1 వరకు రెండు ప్రత్యేక ప్యాకేజీలతో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి...







