News

News

ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి అరెస్ట్‌

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ పరిధిలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలచివేసింది....
News

మళ్లీ పాక్‌ వక్ర బుద్ధి: యుద్ధంలో ఓడినా.. పాఠ్య పుస్తకాల్లో గెలుపు పాఠాలు

పాకిస్తాన్‌ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్‌ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్‌ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల...
ArticlesNews

భారతదేశంలో మణిపూర్ విలీనం: ఈశాన్య రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిందా?

మణిపుర్ భారత్‌లో విలీనం, ఈశాన్య భారతంలో రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసింది.ఈ సంఘటనను అధికారికంగా “మణిపూర్ విలీన ఒప్పందం” అని పిలుస్తారు, ఇది మణిపూర్ మహారాజా బోధ్‌చంద్ర సింగ్, భారత ప్రభుత్వ ప్రతినిధుల మధ్య షిల్లాంగ్‌లో సెప్టెంబర్ 21, 1949న సంతకం...
News

మతమార్పిడి అక్రమమైతే పెళ్లి చెల్లదు

మతమార్పిడి చట్టవిరుద్ధమని తేలినప్పుడు దాని ఆధారంగా జరిగే వివాహం కూడా ఆటోమేటిక్‌గా రద్దవుతుందని అలహాబాద్‌ హైకోర్టు తీర్చు చెప్పింది. చట్టం దృష్టిలో వారు వివాహితులు కారని తెలిపింది. ముస్లిం మతానికి చెందిన మహమ్మద్‌ బిన్‌ కాసీం అలియాస్‌ అక్బర్‌, హిందూ మతానికి...
News

దేవాలయాల కేంద్రంగా గ్రామ వికాసం కూడా సాధ్యమే : దత్తాత్రేయ హోసబళే

మన దేవాలయాలు కేవలం పుణ్యం సంపాదించి పెట్టే, లేదా యాచించడానికి వున్న స్థలాలు కావని, అవి అంతర్గత చైతన్యాన్ని మేల్కొలిపే కేంద్రాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అంతర్గత చైతన్యాన్ని మేల్కొలపడం మొదలు, ఇతరుల బాధలను...
News

ఇంద్రకీలాద్రిపై ప్రొటోకాల్‌ దర్శనం వేళలు మార్పు

దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనార్థం ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే వారి దర్శన వేళలను నుంచి కుదిస్తూ ఆలయ ఈవో శీనా నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. పండగ నేపథ్యంలో సాధారణ భక్తులకు దర్శనం అవకాశం కల్పించేందుకు ఈ...
News

ఒంటిమిట్ట చెరువు మధ్యలో 600 అడుగుల రాముడి విగ్రహం!

ఒంటిమిట్ట కోదండరామస్వామి క్షేత్రం రూపురేఖలను సమూలంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం -టీటీడీ భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, ఆలయ సమీపంలోని...
News

ప్రపంచంలో హిందువులెక్కడుంటే అక్కడ శ్రీవారి ఆలయాలు

ప్రపంచవ్యాప్తంగా హిందువులెక్కడ ఉంటే అక్కడ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించి శ్రీవారి ప్రాబల్యాన్ని నలుదిశలా చాటే బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు తనకిచ్చాడన్నారు. చిన్నప్పటినుంచి కూడా...
1 620 621 622 623 624 3,091
Page 622 of 3091