News

News

వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలి

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ అన్నారు. అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని స్మృత్యర్థం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య ఘనపాఠి ఆధ్వర్యాన...
News

చినవెంకన్న అంతరాలయ దర్శనం పునరుద్ధరణకు చర్యలు

ఏలూరు జిల్లా ద్వారకతిరుమల చినవెంకన్న ఆలయంలో పాత పద్ధతిలో స్వామివారి అంతరాలయ దర్శనం, అలాగే అంతరాలయం (అమ్మవార్లు) ముందు భాగం నుంచి భక్తులకు సాధారణ దర్శనం కల్పించేందు అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మధ్యాహ్నం ట్రయిల్‌రన్‌ వేసేందుకు చేసిన...
News

తిరుమలలో రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలి: శ్రీనివాసానంద సరస్వతి

కలియుగ ప్రత్యక్ష దైవమైమన తిరుమల ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న మాదిరిగానే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. 2020 కంటే ముందు తిరుమలలో...
News

ఆరెస్సెస్‌ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు.. కర్ణాటక ప్రభుత్వోద్యోగిపై కక్ష సాధింపు

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌-ఆరెస్సెస్‌ కార్యకలాపాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగిపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది....
News

దేవాలయాల విరాళాలు ప్రభుత్వానికి చెందవు : హిమాచల్ హైకోర్టు

దేవాలయాలకు ఇచ్చే విరాళాలు దేవునికి చెందినవి కానీ ప్రభుత్వానికి చెందినవి ఎంతమాత్రమూ కాదని హిమాచల్ హైకోర్టు చెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ నిధులను దుర్వినియోగం చేసినందుకు గానూ ప్రభుత్వాన్ని మందలించింది.దేవాలయాలకు సమర్పించే నిధులను మతపరమైన ,సామాజిక సంక్షేమ ప్రయోజనాల...
News

అయోధ్యనగరిలో రామాయణ మైనపు మ్యూజియం

శ్రీరాముడు జన్మించిన అయోధ్యా నగరిలో మరో చారిత్రక మైలురాయి ఆవిష్క్రుతం కాబోతోంది. ఈనగరంలోని చౌరాసి కోసి పరిక్రమ మార్గంలోని కాశీరాం కాలనీకి ఎదురుగా ఉన్న స్థలంలో రామాయణ మైనపు మ్యూజియం తయారైంది. ఒకటి కాదు రెండు కాదు రామాయణంలోని యాభై కీలక...
News

అయోధ్య ఆలయం కోసం చారిత్రాత్మక రామజ్యోతి ఉద్యమం

అయోధ్య ఆలయం కోసం చారిత్రాత్మక రామజ్యోతి ఉద్యమం 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ధర్మ జాగరణ్ కోఆర్డినేషన్ (కుమావోన్ డివిజన్) "రామజ్యోతి ఉద్యమం - సన్మాన వేడుక"ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మేయర్ అజయ్ వర్మ అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ ఆరాధన శుక్లా...
News

2040లో చందమామపైకి భారత వ్యోమగామి : ఇస్రో చీఫ్‌ నారాయణన్‌

భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వీ నారాయణన్‌ తెలిపారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ...
1 580 581 582 583 584 3,092
Page 582 of 3092