News

News

యోగా ఒక వ్యాయామం కాదు, అనుసంధాన సాధనం : మోహన్ భాగవత్

యోగా కేవలం ఓ వ్యాయామం మాత్రమే కాదని, విశ్వ ఐక్యతకు మార్గమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రకృతితో సామరస్యంగా, శాశ్వత జీవితానికి మార్గం చూపే పథం భారత్ సొంతమని అన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఈ...
News

మీరు రగిలించిన నిప్పు.. మీ ఇంటినే కాలుస్తోంది: అసీం మునీర్‌పై తీవ్ర విమర్శలు

పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌ మధ్య ఘర్షణలు మళ్లీ భగ్గుమన్నాయి. అఫ్గాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువ క్రికెటర్లు సహా పలువురు మృతి చెందారు. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌పై అఫ్గాన్‌...
News

ప్రకృతి వ్యవసాయం భేష్‌

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా ఉందని జర్మనీ ప్రతినిధుల బృందం కితాబునిచ్చింది. చీఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ లక్ష్మానాయక్‌, వ్యవసాయ అనుబంధ...
News

వాటికన్ లైబ్రరీలో ముస్లింల ప్రార్థనలకోసం ప్రత్యేకమైన గది… క్రైస్తవుల ఆగ్రహం

వాటికన్ నగరంలోని 500 సంవత్సరాల పురాతన లైబ్రరీలో ఇప్పుడు ముస్లిం ప్రార్థనల కోసం ప్రత్యేక గది కేటాయించారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ లైబ్రరీ సుమారు ఐదు వందల సంవత్సరాల పురాతనమైనది. కాథలిక్ చర్చి యొక్క మేధో...
News

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై ఉద్రిక్తత..

‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్...
ArticlesNews

శాశ్వతత్వానికి చిహ్నం శివపార్వతులు

సనాతన ధర్మం ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక యుగంలో ఉపయుక్తమైన ఎన్నో అంశాలను బోధించింది. వేదపురాణేతిహాసాలు మానవజాతికి లభించిన వరాలు. వాటి సారాన్ని సామాన్య మానవుడికి అర్థమయ్యే రీతిలో వివిధ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు అనేకమంది గురువులు. వారిలో శంకరాచార్యులు అగ్రగణ్యులు. ఆయన...
News

లేహ్‌ అల్లర్లపై దర్యాప్తునకు జస్టిస్‌ చౌహాన్‌ కమిషన్‌

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎ్‌స.చౌహాన్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ను నియమిస్తూ శుక్రవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 24న లేహ్‌లో జరిగిన అల్లర్లలో 1999నాటి కార్గిల్‌ యుద్ధంలో...
News

సత్యసాయి పోలీసుల అదుపులో మరి ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు

ధర్మవరంలో పట్టుబడిన ఉగ్రవాద సానుభూతిపరుడు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు ఉగ్రవాదులను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని ఓ హోటల్​లో బిర్యానీ మాస్టర్​గా పనిచేస్తూ, యువతను ఉగ్రవాదంపై మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కొత్వాల్ నూర్ మహమ్మద్​ను ఆగస్టు 16న...
1 578 579 580 581 582 3,092
Page 580 of 3092