News

News

జ్ఞానస్వరూపం, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

( ఏప్రిల్ 14 - డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న భారతదేశంలోని ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌలో, అంబాద్వే ప్రస్తుత మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన శ్రీ రామ్జీ సక్పాల్ మరియు శ్రీమతి...
News

అయోధ్య రాముడ్ని దర్శించుకొని, భావోద్వేగానికి లోనైన తేయాకు కార్మికులు

అసోం తేయాకు తోటల కార్మికులు అయోధ్య రామాలయాన్ని సందర్శించుకున్నారు. ‘‘భారత్ దర్శన్ తీర్థ యాత్ర’’ పేరుతో అయోధ్య, కాశీ, సోమనాథ్, రామేశ్వరం దేవాయాల సందర్శన కోసం బయల్దేరారు. అయోధ్యలో రామాలయాన్ని సందర్శించడమే కాకుండా అయోధ్య నగరమంతా ఎంతో ఉత్సాహంగా సందర్శించారు. దిబ్రూగఢ్...
News

సమాజానికి సేవ చేసే లక్షణాలున్న యువత దేశానికి అవసరం

దేశ భవిష్యత్తు అంతా కూడా యువత, వారి ఆలోచనలు, విలువలు, చేతలపైనే ఆధారపడి వుందని, యువశక్తే దేశానికి నిజమైన సంపద అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. ఏ దేశ యువత అయితే చైతన్యవంతులుగా,...
News

హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్

హైదరాబాద్ సిటీలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఇది జరిగింది. నవాజ్ అనే ముస్లిం వ్యక్తి కూకట్ పల్లి పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, అక్కడే వున్న యువతిని వలలో వేసుకోవడానికి...
News

తిరుపతికి ప్రత్యేక రైళ్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి వచ్చింది. వేసవి సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. దీంతో రైళ్లు ప్రయాణికులతో నిండిపోతుండటంతో ఇబ్బంది...
News

రామతీర్ధం శ్రీరాముని విగ్రహానికి కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం

విజయనగరం జిల్లాలోని రామతీర్ధం కొండపై ఉన్న పురాతన శ్రీరాముని విగ్రహం గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు కూడా జరిగింది. శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది....
News

ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించటమే వారి లక్ష్యం – కస్టడీలో బయటపడిన నిజాలు

విజయవాడ ఉగ్రలింకుల కేసు ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), IB (ఇంటెలిజెన్స్ బ్యూరో) రంగంలోకి భద్రతాపరంగా కీలకంగా దిగడంతో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు పరిధిలో విజయవాడ నగరంలో అనేక ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు...
News

పాకిస్థాన్​ గూఢచార మాడ్యూల్ గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 టెర్రర్ మాడ్యూల్‌ను  ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్  ఛేదించింది. పాకిస్థాన్​కు గూఢచర్యం చేస్తున్న 11 మందిని అధికారులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్​ఐ) కనుసన్నల్లో ఈ ముఠా పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ముఠా ప్రధానంగా...
1 55 56 57 58 59 2,890
Page 57 of 2890