News

News

ఆయుధాలు వీడేందుకు సిద్ధం: మావోయిస్టుల ప్రకటన

ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిలిపివేస్తే...
Newsvideos

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరిచిన శ్రీ గురు తేగ్ బహదూర్

తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. 1678 వైశాఖ కృష్ణ పంచమి నాడు శ్రీ గురు తేగ్ బహదూర్...
News

అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మంగళవారం మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ...
ArticlesNews

మానవజాతి నిజమైన రక్షకుడు శ్రీ గురు తేజ్ బహదూర్

( మార్గశిర శుక్ల పంచమి - శ్రీ గురు తేజ్ బహదూర్ బలిదాన్ దివస్ ) తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్...
News

215 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు..

నైజీరియాలో ఇస్లామిక్ తీవ్రావాదులు చేస్తున్న కిడ్నాప్‌ల పరంపర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే 25 మంది విద్యార్థులను అపహరించుకెళ్లిన దుండగులు.. తాజాగా 215 మంది చిన్నారులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. ఇది వారంలో జరిగిన రెండో అపహరణ కాగా.. విద్యార్థుల...
News

కాశీ, అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో AI ఆధారిత స్మార్ట్ నిఘా వ్యవస్థలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమంది పర్యాటకులు, ధార్మికులు వచ్చే ప్రదేశాలైన వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని శ్రీ రామమందిరం, గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాలలో అధునాతన AI- ఆధారిత నిఘా వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. స్మార్ట్ టూరిజం , డిజిటల్...
News

ఢాకాలో కలకలం రేపిన భారత వ్యతిరేక నినాదాలు

భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢాకాలో ఇటీవల కొందరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల హస్తం...
News

జీవితానుభవాల జ్ఞాన సారాంశమే గీత : మోహన్ భాగవత్

ఈ నెల 25 న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడుల రోజులు ముగిశాయని, రామాలయంపై మన జెండాను ఎగరవేయబోతున్నామని అన్నారు. లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్...
1 515 516 517 518 519 3,094
Page 517 of 3094