News

News

కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విలువల విద్యా సదస్సు’లో మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు....
News

మేరీ అలంకరణలో కాళీమాత ; ఆలయంలో తీవ్ర కలకలం

ముంబై కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. కాళీమాత విగ్రహం మేరీ మాత అలంకరణలో దర్శనమివ్వడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని చెంబూర్‌లో కాళీమాత విగ్రహం ఉంది. అయితే ఎప్పుడూ...
ArticlesNews

నవంబరు 26 భారత రాజ్యాంగ దినోత్సవం : భారతీయ ఆత్మ

( నవంబరు 26 - భారత రాజ్యాంగ దినోత్సవం ) వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం...
News

శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం

మండల మకరవిళక్కు(మండల దీక్ష) మహోత్సవం సందర్భంగా శబరిమల యాత్రికులు ప్రయాణించే వాహనాలకు మోటారు వాహనాల శాఖ(MVD) అత్యవసర సహాయం అందించనుంది. ఆ నిమిత్తమైన ఎంవీడీ రహదారుల పక్కనే సేవను ప్రారంభించింది కూడా. పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల ద్వారా శబరిమలకు ప్రయాణించే...
News

ఉగ్రవాదుల మధ్య విభేదాలు : వెలుగులోకి కొత్త అంశాలు

చరిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేల్చిన ఆత్మాహుతి బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ నబీ, అతని ఉగ్రముఠా సభ్యుల మధ్య విభేదాలు మొదలు వాళ్ల గత వ్యూహరచనల దాకా ఎన్నో కొత్త అంశాలు దర్యాప్తువేళ వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రభావజాలం, నిధుల సమీకరణ, పేలుళ్లను...
News

ధ్వజారోహణంతో రామరాజ్య జెండా తిరిగి ప్రతిష్ఠితమైంది : మోహన్ భాగవత్

రామ జన్మభూమి అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం అత్యంత వైభవోపేతంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అయోధ్య రామాలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగరేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్...
News

పాకిస్తాన్‌కు షాక్.. భారత్‌లో మరో తాలిబాన్ మంత్రి పర్యటన..

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు...
News

భారతీయ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక అయోధ్య : ప్రధాని మోదీ

రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఇవాళ‌ ఆలయ శిఖరంపై పవిత్ర కాషాయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ 'ధ్వజారోహణ్ ఉత్సవ్' కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
1 513 514 515 516 517 3,094
Page 515 of 3094