పల్నాటి వీరుల ఆయుధాలకు ఘనంగా వీడ్కోలు
ఐదు రోజులుగా పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. వీరాచారులు ఉదయాన్నే నాగులేరు గంగధారి ఒడ్డున వీరుల ఆయుధాల అలంకారాలు తీసివేసి నూతన అలంకారాలు చేశారు. తర్వాత ఊరేగింపుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ...







