News

News

స్పర్శ దర్శనం భక్తులకు ఉచిత లడ్డూలు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో సోమవారం నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు. రూ. 300 టికెట్ తీసుకున్న...
News

టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ -ISIతో సంబంధాలు కొనసాగిస్తున్న ముగ్గురిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురికి ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో...
News

అరుణాచల్ ప్రదేశ్ లో అక్రమ మసీదులకు వ్యతిరేకంగా APIYO ఉద్యమం

అరుణాచల్ ప్రదేశ్ లో నహర్ గులాన్ కి చెందిన ఎస్పీ సంచలన రిపోర్టును హోంశాఖకు సమర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ లో 12 అక్రమ మసీదుల నిర్మాణం జరిగిందని, అలాగే అక్రమ మదర్సాల నిర్మాణం కూడా జరిగిందని హోంశాఖకు నివేదించారు. అంతేకాకుండా నహర్లాగున్...
News

ఏబీవిపీ ఆలోచనలు, తీర్మానాలు జాతి నిర్మాణంలో ఒక మైలురాయి

డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 71వ జాతీయ సమావేశానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. ఈ సందర్భంగా, గోరఖ్‌పూర్‌కు చెందిన శ్రీకృష్ణ పాండేను ప్రొఫెసర్ యశ్వంత్ రావు కేల్కర్ యువజన అవార్డుతో సత్కరించారు. బాలల...
News

మదానీ వ్యాఖ్యలను సుప్రీం సుమోటాగా స్వీకరించాలి

జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అణచివేత ఉంటే జిహాద్ ఉంటుందంటూ ఆయన చేసిన ప్రకటనపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగ సంస్థలను సవాలు చేస్తూ ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం...
News

జ్ఞానం అనేది కర్మ, భక్తిని ఆధారం చేసుకొని వుండాలి : మోహన్ భాగవత్

భక్తి అనే ప్రక్రియ మానవాళిని విశ్వంతో అనుసంధానించే ఆధ్యాత్మిక సత్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భక్తి లేకుండా జ్ఞానం, కర్మ అనేవి శ్రేష్ఠమైనవి కానేకావన్నారు.నాగపూర్ లోని సైంటిఫిక్ ఆడిటోరియంలో జరిగిన సంత్ జ్ఞానేశ్వర్ రాసిన...
News

భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం..

అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా...
News

మాఘమేళ ఏర్పాట్లను పరిశీలించిన యోగీ ఆదిత్యనాథ్

2026 జనవరి 3 నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే వార్షిక మాఘ మేళాకు సంబంధించిన సన్నాహక పనులను సీఎం యోగి సమీక్షించారు. ఈ సంవత్సరం మాఘమాసంలో ప్రయాగరాజ్ లో జరిగే మాఘమేళాను అత్యంత వైభవంగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. మహా...
1 501 502 503 504 505 3,094
Page 503 of 3094