News

News

ఆలయాల్లో చోరీలకు పాల్పడే ముఠా ఆటకట్టు

ఆలయాలను లక్ష్యంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రమాదకర అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు. నిందితులను మదనపల్లె పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 5 లక్షలకు పైగా విలువ చేసే సుమారు 4...
ArticlesNews

భగవంతుణ్ణే భువికి రప్పించిన బాలకుడు

పుత్రవాత్సల్యంతో కుమిలిపోయే తండ్రి, భక్తి పారవశ్యంలో మునిగిపోయిన కుమారుడు.. వీరిద్దరి నడుమ నలిగిపోయిన తల్లి. ఈ నేపథ్యంలో.. ధర్మాన్ని రక్షించి దుర్మార్గాన్ని శిక్షించిన నరసింహావతారం. ఇది మానవాళికి ఒక మహత్తర సందేశం. ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షితమైనట్లు నిరంతరం శ్రీహరి ధ్యానంలోనే...
News

చెంచుగూడెంలో మల్లన్న కల్యాణోత్సవం

హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచుగూడేలలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ, శ్రీశైలంలోని మేకలబండ చెంచుగేడెంలో, మార్కాపురం జిల్లా...
News

పాడేరు వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో శిథిలావస్థకు చేరిన శివాలయానికి మహర్దశ పట్టనుంది. పాడేరు నియోజకవర్గంలోని వర్తనపల్లి గ్రామ శివాలయం పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ. 55 లక్షల...
News

కర్ణాటకలో బాలిక అపహరణను అడ్డుకోవడంతో హిందూ యువకుడి దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అస్లాం అనే యువ ముస్లిం వ్యక్తి తన అనుచరులతో కలిసి 14 ఏళ్ల మైనర్ హిందూ బాలికను అపహరించేందుకు ప్రయత్నించగా, దానిని అడ్డుకునేందుకు ముందుకు వచ్చిన ఈశప్ప (30) అనే హిందూ...
News

‘కార్పొరేట్ జిహాద్’ మత మార్పిడులపై కేంద్ర హోం మంత్రితో చర్చిస్తాం – కేంద్ర మంత్రి

జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో టీసీఎస్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న హిందూ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో, ‘కార్పొరేట్ జిహాద్’ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హిందూ జనజాగృతి...
News

ఐసిస్‌ ఆదేశాలతోనే ‘రైసిన్‌’ కుట్ర

దేశంలో భారీ స్థాయిలో జీవ, రసాయన ఆయుధాలతో దాడులకు పాల్పడేందుకు హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దీన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్‌, మొహమ్మద్‌ సుహెల్‌లు కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఆదేశాల...
News

ఓ వైపు నషాముక్త్ జమ్మూ..మరో వైపు ఇస్లామిక్ సానుభూతి పరుల తొలగింపు..

కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు...
1 4 5 6 7 8 2,888
Page 6 of 2888