అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి. పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా...
భారతదేశం ప్రపంచానికి ఓ పూజగది లాంటిదని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు లలిత్కుమార్ అన్నారు. గీతా జయంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ హిందూసేన ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని తంగేడు కాటా వద్ద హిందూ మహా సమ్మేళనాన్ని నిర్వహించారు. ర్యాలీగా సభావేదికకు చేరుకుని...
నక్సల్స్ బాధిత కుటుంబాలకు, లొంగిపోయిన నక్సల్స్ కి ఉపాధి కల్పించడంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిత్యం కొత్త కొత్త పథకాలతో ముందుకొస్తోంది. ముఖ్యంగా నక్సల్స్ తో తీవ్రంగా ప్రభావితమై, తీవ్రంగా నష్టపోయిన బస్తర్ ప్రాంతంపై తదేకంగా దృష్టి సారించింది అక్కడి సర్కార్....
శబరిమలకు భక్తుల రద్దీ పెరిగింది. పెద్దఎత్తున స్వాములు ఇరుముడితో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల...
ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ పంటలను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా ప్రకృతి రైతుల పంటల మేళా ప్రారంభం అయింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో...
సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారని గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో ‘తమిళ కాశీ సంగమం’ ఆధ్వర్యంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. కాశీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య...
కులమతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరగాలని, హిందూ బంధువులంతా సంఘటితం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్కె గ్రౌండ్లో జరిగిన హిందూ సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. శ్రీధర...