News

News

అటల్ స్ఫూర్తితో ప్రగతి దిశగా..

ఆం‌ధప్రదేశ్‌లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్‌ ‌శాఖ ‘అటల్‌ – ‌మోదీ సుపరిపాలన యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని...
News

బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న హింకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం : VHP

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన హింసా కాండపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా మండిపడింది. హిందూ యువకులను, హిందూ ప్రజలను టార్గెట్ గా చేసుకొని, ఛాందసులు రెచ్చిపోవడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని, ఈ హింసను తాము ఖండిస్తున్నామని VHP అంతర్జాతీయ అధ్యక్షులు...
News

తిరుప్పరంకుండ్రంలో ముస్లిం పండుగకు అనుమతా? హిందూ మున్నాని

అత్యంత పవిత్రమైన తిరుప్పరంకుండ్రంలో ముస్లింల పండుగకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హిందూ మున్నాని తీవ్రంగా మండిపడింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుప్పరంకుండ్రంలో దీపాన్నివెలిగించడానికి అనుమతిని నిరాకరించడంతో పూర్ణ చంద్రన్ అనే భక్తుడు తీవ్ర ఆవేదన చెంది, బలవన్మరణానికి పాల్పడిన...
News

భారత్ పై పోరాటానికి ప్రతి ఇంట్లో జిహాదీ శిక్షణ కావాలి : హాదీ సోదరి

భారత వ్యతిరేక ఇస్లామిక్ ర్యాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. అతడి మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని కూడా దారుణంగా కొట్టిచంపి చెట్టుకు వెలాడదీసి నిప్పంటించారు. అయితే...
News

సామరస్యపూర్వక హిందూ సమాజంతోనే ప్రపంచ శాంతి : నంద కుమార్

ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం సామరస్యపూర్వక, సమరసతా యుక్త హిందూ సమాజం అవసరమని ప్రజ్ఞా ప్రవాహ్ యొక్క అఖిల భారత కన్వీనర్ జె. నందకుమార్ అన్నారు. సంఘ శతాబ్ది ఉత్సవాలను ఒక వేడుకగా కాకుండా, ఆత్మపరిశీలన చేసుకునే దిశగా జరుపుకుంటున్నామని అన్నారు....
News

విద్య, ఆరోగ్య సదుపాయాలను సులభతరం చేయాలి: మోహన్ భాగవత్

ప్రతి వ్యక్తికి అందుబాటు ధరలో విద్య, వైద్యం అవసరమని, ఈ సేవలు సులభతరంగా ప్రతి ఒక్కరికి అందాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌సంఘ్‌చాలక్ డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో పండిట్‌ దీన్‌దయాళ్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ...
News

100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా..

ఆయుధాల నియంత్రణ చర్చలపై చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. కొత్తగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో 100 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మోహరించి ఉండొచ్చని పేర్కొంది. మరే అణుశక్తి దేశం చేయనివిధంగా డ్రాగన్‌ ఆయుధాలు సమకూర్చుకుంటోందని, అణు,...
News

భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ప.పూ.డా.మోహన్ భాగవత్ గారు

తిరుపతి నగరంలోని జాతీయ సంస్కృతం విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞానసమ్మేళనం డిసెంబర్ 26 నుండి 29 వరకు నాలుగు రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాలనుండి వచ్చే1500 మంది ప్రతినిధులతో జరగనుంది. ఈ సమ్మేళనంలో శాస్త్రసాంకేతిక రంగాలలోని నూతన ఆవిష్కరణలు, భారతీయ విజ్ఞానవైభవం...
1 459 460 461 462 463 3,094
Page 461 of 3094