News

ArticlesNews

నిరసనల నుంచి నీరాజనాల వరకు : ప్రపంచ వేదికపై భగవద్గీత వైభవం

ఒకప్పుడు అమెరికన్ సెనేట్ హాల్‌లో హిందూ శాస్త్రాల శబ్ధం వినిపించగానే.. క్రిస్టియన్ మత మౌఢ్యులు దాన్ని “శాపం” అని అరుస్తూ గోల గోల చేసేవారు. వారు.. దాన్ని జీసస్‌ను అవమానించినట్లుగా చెప్పేవారు. కానీ అదే అమెరికాలో, ఇవాళ హిందూ ధర్మ గ్రంథం...
News

ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ...
News

వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సామాన్యులకే!

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసేలాఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి మొదలుకానున్న వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై తిరుమలలో ముగ్గురు మంత్రుల సబ్‌...
News

బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం: హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు

పొరుగుదేశం బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని, ఇక శస్త్రచికిత్స అవసరమన్నారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘వ్యూహాత్మకంగా కీలకమైన చికెన్స్ నెక్‌ గురించే ఆందోళన...
News

‘ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం’

సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు...
News

భారత్‌ను శక్తిమంతమైన దేశంగా వాజ్‌పేయీ నిలబెట్టారు: వెంకయ్యనాయుడు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం తెరిచిన పుస్తకమని.. ప్రతి పేజీ స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశయ సాధన కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. వాజ్‌పేయీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో...
News

రాకెట్‌ ప్రయోగాలు ఫలించాలని శ్రీవారికి పూజలు

శ్రీవారిని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్, శాస్త్రవేత్తలు సోమవారం దర్శించుకున్నారు. ఈ నెల 24న శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్న ఎల్‌వీఎమ్‌03-ఎం6 రాకెట్‌ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల ఇస్రో ఛైర్మన్‌ మాట్లాడుతూ.....
News

గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురంలో 50 కిలోల బంగారం మాయమైందా?

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమవగా, విజిలెన్స్‌ అధికారులు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే తిరుమల వెంకన్న సన్నిధిలో లడ్డూ కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల...
1 458 459 460 461 462 3,094
Page 460 of 3094