అందరిలో దైవత్వాన్ని చూడడమే హిందూ ధర్మం ప్రత్యేకత
భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ విశిష్ట తగా నూజివీడు శ్రీల లితా పీఠం అధిపతి ఆదిత్యానంద భారతీ స్వామి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ వీధి వాసవీ బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. స్వామి...







