News

News

శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో మరో కీలక పరిణామం

కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని అరెస్టు జరిగిన 90 రోజులలోపు ప్రత్యేక దర్యాప్తు బృందం...
ArticlesNews

అంటార్కిటికా మంచు ఖండంపై భారత్ సాధికారతకు హిమాలయాలు పునాది ఎలా అయ్యాయి..?

1982న భారతదేశం మొదటిసారిగా మంచు ఖండమైన అంటార్కిటికాపై అడుగుపెట్టింది. తద్వారా ప్రపంచంలోని ఈ అతిపెద్ద రహస్య మంచు సామ్రాజ్యంలోకి ప్రవేశించిన 18వ దేశంగా భారత్ నిలిచింది. మన శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనా పరికరాలను అమర్చారు, విమానాలు ఆ గడ్డకట్టే పరిస్థితుల్లో ప్రయాణించడం...
News

వ్యాన్‌లో కుక్కి పశువుల అక్రమ రవాణా

ఇరుకైన వ్యాన్‌లో క్రూరంగా పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్న బొలేరో వాహనాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీఐ మురళికి అందిన సమాచారం మేరకు వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు...
News

శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నూతన ఆలయాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికత.. భక్తిభావం పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి ) నిత్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నూతన ఆలయాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో స్థలం కేటాయిస్తే...
News

చివరి దశకు నక్సలిజం

నక్సలిజం చివరి దశకు వచ్చినట్టు.. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నేడు కేవలం మూడే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్‌కౌంటర్ అయ్యారని, మరో 1022 మంది అరెస్టయ్యారని కేంద్రం వివరించింది. గత ఐదేళ్లలో 7,409...
News

పాకిస్తాన్ వలస హిందువులకు నివాసం కల్పించండి

పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన షెడ్యూల్డ్ కాస్ట్ హిందువులకు కేవలం భారత పౌరసత్వం ఇవ్వడం మాత్రమే సరిపోదని, వారికి గౌరవప్రదమైన నివాస సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో,...
News

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

కోటప్పకొండ తిరునాళ్లకు‌ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలను మంజూరు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావు పేట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటప్పకొండ లో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర...
News

అమెరికాలో బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం 25 నగరాల్లో భారీ ర్యాలీలు

బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందూ మైనార్టీలపై దారుణమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో హిందువులనే లక్ష్యంగా చేసుకొని.. అతి క్రూరంగా హత్యచేసి రోడ్లపై ఊరేగించిన ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో...
1 377 378 379 380 381 3,092
Page 379 of 3092