‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ ప్రేమను చాటుకున్న విదేశీ టూరిస్ట్
ఆస్ట్రేలియాకి చెందిన యాత్రికుడు డంకన్ మెక్ నాట్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎల్లోరా గుహలను సందర్శిస్తున్న సమంలో చారిత్రాత్మక కైలాస్ దేవాలయం ముందు నిలబడి.. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాడు. అక్కడే వున్న ఇతర పర్యాటకులు కూడా...







