News

News

‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ ప్రేమను చాటుకున్న విదేశీ టూరిస్ట్

ఆస్ట్రేలియాకి చెందిన యాత్రికుడు డంకన్ మెక్ నాట్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎల్లోరా గుహలను సందర్శిస్తున్న సమంలో చారిత్రాత్మక కైలాస్ దేవాలయం ముందు నిలబడి.. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాడు. అక్కడే వున్న ఇతర పర్యాటకులు కూడా...
ArticlesNews

భారత ఇతిహాసాలలో ఆహార వర్ణన

భారతీయ సంస్కృతి గొప్పదనం కళలు, ఆధ్యాత్మికత, వాస్తు, శిల్పానికి మాత్రమే పరిమితం కాదు. అంతకు మంచి గొప్ప ఆహార సంస్కృతిని మనదేశం కలిగి ఉంది. మన పూర్వీకులు దీనిపై అనేక రకాలైన ఆలోచనలు చేశారు. భారతీయ పాకశాస్త్రం వేల సంవత్సరాల క్రితం...
News

పాకిస్థాన్‌లోని భారీ పేలుడు.. 30 మందికి పైగా మృతి

పాకిస్థాన్‌లో  భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌లోని షియాలకు చెందిన ఓ ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 160 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు...
ArticlesNews

రామాయణంలో కుటుంబ వ్యవస్థ, మానవీయ విలువలు

పూర్వం ఉమ్మడి కుటుంబంలో కనీసం మూడు తరాలవారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక, పద్ధతులను తరవాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ భారతాల వంటి...
ArticlesNews

ఆగని జిహాద్ ల దాడి… తాజాగా వెలుగులోకి వచ్చిన ‘‘ధూప్ జిహాద్’’…

లవ్ జిహాద్... ల్యాండ్ జిహాద్... ఫుడ్ జిహాద్... ఇవన్నీ మనం వింటున్నాం. తాజాగా తెరపైకి మరో జిహాద్ వచ్చి చేరింది. అదే ’’ధూప్ జిహాద్’’.. సాంబ్రాణి పేరుతో హిందువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఇది భద్రాచలం సరిహద్దు ప్రాంతమైన సారపాకలో విస్తుపోయే...
News

ఇజ్రాయెల్‌లోనూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’

పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం ఇజ్రాయెల్‌లోనూ నినదించింది. ఇక్కడి మోషావ్ నెవాతిమ్ ప్రాంతంలో దాదాపు 300 మొక్కలను నాటి ఈ వినూత్న...
News

హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలి : పవన్‌

మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని రాష్ట్ర  డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్  అన్నారు. ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారు. ఎవరు చేసిన...
News

తిరుమల లడ్డు విషయంలో సిట్ నివేదిక VHP ప్రతిస్పందన

తిరుమల లడ్డు అపవిత్రత విషయం రాష్ట్రంలో ఒక రాజకీయ అంశంగా మారుతున్నదని విశ్వ హిందూ పరిషత్ విచారం వ్యక్తంచేస్తున్నది. దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతున్నదని విశ్వహిందూ పరిషత్ భావిస్తున్నది. పవిత్ర తిరుమల లడ్డూను పార్టీలు రాజకీయ అంశంగా మార్చవద్దని...
1 375 376 377 378 379 3,092
Page 377 of 3092