ఆరెస్సెస్ ఎగ్జిబిషన్ పై దాడి చేసి, నానా బీభత్సం చేసిన NSUI
కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం NSUI రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన ఎగ్జిబిషన్ హాలును ధ్వంసం చేసింది. అంతేకాకుండా నాన బీభత్సం సృష్టించింది. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఈ నెల 23 న గుజరాత్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో...







