ఆధ్యాత్మిక గురువులను దైవస్వరూపాలుగా చూడనివారు దుర్మార్గులు, మూర్ఖులు, ఆటవికులని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దర్గావద్ద ఉన్న రాతిస్తంభంపై మురుగన్ భక్తులు కార్తికదీపం వెలిగించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని...
ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే యువతలో ఊపు వస్తుంది. శివాజీ చరిత్ర చెబితే గూస్బంప్స్ పక్కా. సమ సమాజ స్థాపన, హిందూ రాజ్యం ఏర్పాటు కోసం శివాజీ చేసిన కృషి అంతా ఇంతా కాదు.. అలాంటి మహానీయుడి చిత్రపటానికి తాజాగా...
మధ్యప్రదేశ్లోని భోజ్శాల వివాదం కొత్త మలుపు తిరిగింది. భోజ్శాలలో కమల్ మౌలా మసీదు ఉన్న ప్రాంతంలో ప్రాచీన ఆలయాల ఆనవాళ్లను గుర్తించినట్టు భారతీయ పురావస్తు శాఖ(ఏఎస్ఐ) తెలిపింది. వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్ను హిందువులు వాగ్దేవి(సరస్వతి) ఆలయంగా, ముస్లింలు కమల్ మౌలా మసీదుగా...
( ఫిబ్రవరి 26 - కన్నెగంటి హనుమంతు వర్ధంతి ) ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్యమంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్ళిన తరువాత కూడా సుమారు కొన్ని గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచడానికి...
రసాయన ఎరువుల తాకిడికి తాళలేక తల్లడిల్లుతున్న నేల తల్లికి సేంద్రియ సాగుతో సాంత్వన కలింగించడమే లక్ష్యంగా ఈ రైతులు ఆర్గానిక్ సాగులో దూసుకెళ్తున్నారు. ప్రకృతిలో దొరికే ఔషధ గుణాలున్న ఆకులు, ఇతర పదార్థాలతో తయారు చేసిన కషాయాలు, ఎరువులతో అద్భుతాలు చేస్తున్నారు....
సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిరసన హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. వామపక్ష విద్యార్థి సంఘంలోని కొందరు ఏబీవీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. చాలామందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా...
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాతో సంబంధం వున్న బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు బహిర్గతమైంది. బెంగాల్ కేంద్రంగానే వుంటూ కలకత్తాలో ఓ స్థావరాన్ని స్థాపించారని, దీని కేంద్రంగా భారత వ్యతిరేక పోస్టర్ల ప్రచురణ కూడా చేస్తోందని...