News

News

ఖమేనీ నిరసనల్లో పాల్గొని చట్టాన్ని ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ బెంగళూరులో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇది చట్టపరమైన వివాదానికి దారితీసింది. నగరంలో బహిరంగ సభల లాంటి వాటి విషయంలో కోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిరసన నేపథ్యంలో ఆ...
News

16 లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

మారుతున్న కాలంతో పాటు సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో, దానివల్ల పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నం కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 13 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు...
News

రెచ్చగొట్టే ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశాలు

ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా పడే అవకాశాలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఎక్కడైనా సామాజిక, మత పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో...
News

17న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా మార్చి 17న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌...
News

సోంపాళ్యం దీపస్తంభంపై శాసనాల గుర్తింపు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యం చెన్నకేశవస్వామి దీపస్తంభం వద్ద అస్పష్టంగా ఉన్న రెండు తెలుగు శాసనాలు గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఒక చోట శ్రీజయాభ్యుదయ అని, మరో చోట జయ సంవత్సరం అని రాసి...
News

రామ మందిర నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం మారింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!

రామ మందిరం నిర్మాణం అయోధ్యను ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. IIM లక్నో నివేదిక ప్రపంచంలో ఆధ్యాత్మిక వారసత్వం ఎలా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందో వివరించిదని చెప్పుకొచ్చారు. రామ మందిరం నిర్మాణం తర్వాత అయ్యోధ్య నగరంలో...
News

గో ఆధారిత వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు పుష్టి : భారతీయ కిసాన్ సంఘ్

భారతీయ కిసాన్ సంఘ్ మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా 37 ప్రాంతాల నుంచి కిసాన్ సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ముఖ్యమైన విషయంపై...
ArticlesNews

భారతీయుల కోసం ‘గురు గోవింద్ సింగ్’ స్కాలర్‌షిప్‌ను స్థాపించిన విప్లవకారుడు లాలా హరదయాల్

ఆక్స్‌ఫర్డ్‌లో ఒక తిరుగుబాటుదారుడు (1907) “1907లో, లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో లాలా హరదయాల్ ( #Lalahardayal)అనే ఒక అసాధారణ ప్రతిభావంతుడైన భారతీయ మేధావి తన జీవితంలో ఒక కీలక మలుపులో నిలబడ్డారు. ఆయన సాధించిన అగ్రశ్రేణి మార్కులు బ్రిటీష్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి...
1 321 322 323 324 325 3,092
Page 323 of 3092