News

News

శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు

శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఉగాది పర్వదినం సందర్భంగా...
ArticlesNews

“వేడివేడి ఉప్మా, పోహాల దేశంలో చల్లని కార్న్ ఫ్లేక్స్ పాచికలు ఎందుకు పారలేదు?“

మార్చి 7న జాతీయ తృణధాన్యాల దినోత్సవం సందర్భంగా, 1994లో భారత అల్పాహార మార్కెట్‌ను ఆక్రమించుకోవడానికి కెల్లాగ్స్ (Kellogg’s) చేసిన ప్రయత్నం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ ఉంది. 1994లో, అమెరికన్ తృణధాన్యాల దిగ్గజం కెల్లాగ్స్, మన అల్పాహార అలవాట్లను మార్చేయాలనే...
News

సమష్టి కృషితో రామయ్య బ్రహ్మోత్సవాలు

టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమిష్టి కృషితో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్పీ ఎస్‌. నచికేత్‌ విశ్వనాథ్‌ పిలుపునిచ్చారు. ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవాలపై  స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో...
News

కెనడాలో ఖలిస్తానీ వ్యతిరేక మహిళా కార్యకర్త హత్య

కెనడాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్ (45) హత్యకు గురయ్యారు. అంటారియోలోని విండ్సర్-ఎసెక్స్ ప్రాంతం పరిధిలో ఉన్న లాసెల్ టౌన్‌లోని ఆమె నివాసంలోనే ఈ ఘోరం జరిగింది....
News

కృష్ణా జలాల నుంచి బయట పడుతోన్న సంగమేశ్వర క్షేత్రం

కర్నూలు నల్లమల అభ్యరణ్యంలో వెలసిన అతి ప్రాచీన ఆలయంగా విశిష్టత కలిగిన సప్త నదుల సంగమేశ్వర క్షేత్రం కృష్ణా జలాల నుంచి బయట పడుతోంది. ప్రతి ఏడాది 8 నెలలు కృష్ణమ్మ ఒడిలో 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా ప్రసిద్ధి...
News

ఏ ప్రదేశంలోనైనా నమాజ్ చేస్తామంటే కుదరదు : బాంబే హైకోర్టు

మతం కన్నా ప్రజలందరి భద్రత ముఖ్యమని బాంబే హైకోర్టు పేర్కొంది. ముంబయి విమానాశ్రయం సమీపంలో తొలగించిన తాత్కాలిక షెడ్డు ప్రాంతంలో రంజాన్ ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు...
News

గంగావతిలో హిందూ వ్యాపారిపై ఇస్లామిక్ ఛాందసవాదుల దాడి

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని గంగావతి పట్టణంలో, ఇస్లామిక్ ఛాందసవాదులు హిందూ వ్యాపారి చంద్రశేఖర్ పై దారుణంగా దాడి చేశారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించారనే వార్తను చంద్రశేఖర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని తట్టుకోలేని ఇస్లామిక్...
News

దేశ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టొద్దు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేసిన ఫైజాన్ అనే వ్యక్తికి అలహాబాద్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు భారత్ దేశ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా లేదా సమాజానికి వ్యతిరేకంగా ఎలాంటి...
1 322 323 324 325 326 3,092
Page 324 of 3092