News

News

విజయకీలాద్రిపై అంగరంగవైభవంగా హనుమాన్ ప్రతిష్ఠ మహోత్సవం..

విజయకీలాద్రిపై హనుమాన్ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతోంది.. శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా పూర్తి చేస్తున్నారు. ప్రాణప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ప్రస్తుతం చతుస్థానార్చన, మన్యుసూక్త హవనం చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. 10 గంటల 55...
News

క్యాన్సర్‌ను జయించి.. సివిల్స్‌ సాధించి.. విజేతగా నిలిచిన రైతుబిడ్డ

క్యాన్సర్‌తో పోరాడి మరీ తన కలను నెరవేర్చుకున్నాడు ఓ యువకుడు! మహమ్మారి కారణంగా చూపు మందగించినా.. వినికిడి తగ్గినా.. పక్షవాతం వంటి సమస్యలు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం వదిలేయలేదు. అచంచలమైన సంకల్పంతో కష్టాలను జయిస్తూ ముందుకు సాగి.. చివరకు సివిల్...
News

ప్రధానికి ఉండే హక్కులే హిందూ శరణార్థులకు ఉంటాయి: అమిత్ షా

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు కూడా భారతదేశంపై ప్రధానమంత్రి స్థాయి హక్కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన జన్-జన్ కీ సర్కార్: చార్ సాల్ బేమిసాల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్...
News

ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు భక్తుల జయజయధ్వానాలు, వేద...
News

కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. ఇటీవల దేశీయ మార్కెట్ లోని పత్తి పంట దిగుబడుల కోత మిషన్ అడుగుపెట్టగా…తాజాగా పత్తి(Cotton) పంటల సాగులో మరో సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటిదాక పత్తి పంట అంటే...
News

రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం – దీదీపై మోదీ నిప్పులు

పశ్చిమ్ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. ఉత్తర బెంగాల్‌లో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు వేదిక మార్పు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా...
News

చార్‌ధామ్ యాత్రకు వెళ్లున్నారా…? రిజిస్ట్రేషన్ వివరాలు

దేవభూమి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత చార్‌ధామ్ యాత్ర 2026 కోసం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చే భక్తుల మార్చి 06 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బాబా కేదార్...
1 319 320 321 322 323 3,092
Page 321 of 3092