
84views
విదేశాలకు వెళ్లి వచ్చే అర్చకులపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చే.. అర్చకులు, ప్రధాన అర్చకులను అంతరాలయంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. దుర్గ గుడి అర్చకుల రిట్ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు.. ఈ ఆదేశాలు ఇచ్చింది.





