రాజస్థాన్ లో 74 శాతం, తెలంగాణాలో 69.1 శాతం పోలింగ్ : గెలుపుపై ఇరు వర్గాలు ధీమా.
రాజస్థాన్ లో 74 శాతం, తెలంగాణాలో 69.1 శాతం పోలింగ్ : గెలుపుపై ఇరు వర్గాలు ధీమా. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్స్ గా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్న 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది....







