దేవాలయాలను రక్షించుకునే బాధ్యత హిందువులదే
రాజకీయ నాయకుల ప్రమేయంవల్లనే హిందూ దేవాలయాల భూములు అన్యా క్రాంతం అవుతున్నాయని, హిందూ దేవాలయాల భూములను పరిరక్షించుకునే బాధ్యత హిందువులకే అప్పగించాలని వక్త భూపతిరాజు సుబ్బరాజు అన్నారు. అనకాపల్లిలోని స్థానిక వివేకానంద పంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్- హిందూ దేవాలయాల స్వయం...







