News

News

48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుడి ‘రత్న భండార్’

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రత్న భండార్’ (ఆభరణాల గది) రహస్యం త్వరలోనే వీడనుంది. సుమారు 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రత్న భండారంలోని అమూల్యమైన బంగారం, వెండి, వజ్ర...
News

గుజరాత్‌లోనూ ఉమ్మడి పౌరస్మృతి

గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్ బిల్లు 2026ను గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యూసీసీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తుది...
News

సనాతన ధర్మం ప్రచారం కోసం..

భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్‌తోను, మరొకరు స్కేటింగ్‌ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్‌ చేసే అశుతోష్‌ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్‌ రాష్ట్ర పరిధి శివాం జిల్లా...
ArticlesNews

రామాయణానికి శాస్త్రీయత -2

రామాయణానికి శాస్త్రీయత - 1 శ్రీరాముని చరిత్రను నిర్మించగలమా? దానికి ఆధారాలు చూపించగలమా? సరోజ్‌ ‌బాలా వేసుకున్న మొదటి ప్రశ్న ఇది. ఆ ప్రకారం కాలగణన, గ్రగేరియన్‌ ‌కేలండర్లు, నాటి ఆహారపు అలవాట్లు, పురావస్తువులు, నాటి జీవజాలం, భూమి దాని పరిభ్రమణం,...
News

లండన్‌లో యూదు అంబులెన్సులు దగ్ధం

లండన్‌లో యూదు స్వచ్ఛంద సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో అందులోని సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఆదేశ ‍ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు. యూదు జనాభా ఎక్కువగా ఉండే లండన్‌లోని గోల్డర్స్...
ArticlesNews

జానపద రామాయణాలలో చమత్కార బాణాలు

‘‌మధురము రామాయణ కథ/మధురము వాల్మీకి వాక్కు’ అంటారు కరుణశ్రీ, ‘తెలుగు రామాయణాలు’ వ్యాసంలో. వాస్తవానికి వాల్మీకి మహర్షియే తన రామాయణాన్ని ‘పాఠ్యే గేయేచ మధురమ్‌’ అని ఉగ్గడించాడు. రాముని చరిత్రమూ వాల్మీకి కవిత్వమూ రెండింటి సమైక్యతతో రామా యణ మహాకావ్యం ఆవిర్భవించింది....
News

27న శ్రీరామ నవమి శోభాయాత్ర

ఈనెల 27న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శోభాయాత్ర కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతగుంటూరులోని మణిహోటల్‌ సెంటర్‌ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం...
News

విచక్షణ కోల్పోయి చిన్నారులపై కుతుబుద్దీన్‌ దాష్టీకం

ఎటో వెళ్లిపోయిన అమ్మ గురించి కన్నబిడ్డలు అడుగుతుంటే ఆ తండ్రి సహించలేకపోయాడు. విచక్షణ కోల్పోయి చిన్నారులని కూడా చూడకుండా నిత్యం వారితో అమానుషంగా ప్రవర్తిస్తూ హింసించేవాడు. ఈ విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలియడంతో వారు ఆ బాలలకు నరకం నుంచి విముక్తి...
1 284 285 286 287 288 3,090
Page 286 of 3090