కేంద్రంపై దుష్ప్రచారానికి పాక్ నుంచి నిధులు. ఎన్.ఐ.ఏ దర్యాప్తులో వెల్లడి.
కశ్మీర్ లోని వేర్పాటువాద నాయకులకు ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చిన నిధులపై ఎన్ఐఏతోపాటు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపుపన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో స్థానిక యువతను మిలిటెంట్లుగా రిక్రూట్ చేయించుకునేందుకు ఉగ్రవాద సంస్థలు, పాక్ అధికారిక ఐఎస్ఐ...







