రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రచార విభాగం, అనేక సమకాలీన అంశాలపై వివిధ రంగాలకు చెందిన పెద్దల యొక్క మార్గ దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు “స్వదేశీ” అనే అంశంపై ఈనెల 27వ తేదీ బుధవారం, సాయంత్రం 5 గంటలకు ప్రత్యక్షప్రసారం ద్వారా ప్రసంగిస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని vskandhra.org , vskandhrapradesh facebook , vskandhra Twitter, vskandhra youtube లలో వీక్షించగలరు.
తిరుమలలో శ్రీవారి సేవకుల మాదిరిగా విజయవాడ దుర్గమ్మ, శ్రీశైల మల్లన్న, సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యనారాయణస్వామి.. తదితర ఆలయాల్లోనూ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అవకాశం...
అక్రమ వలసదారులపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడి.. చట్ట విరుద్ధంగా ఉంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను తక్షణమే నిర్బంధ కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది....
దేశంలో కొత్త ఉగ్రవాద సంస్థ ఒకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ గుర్తించింది. ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టి... తహరీక్ ఎ తాలిబన్...
బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పది కీలక ఆదేశాలను...