రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రచార విభాగం, అనేక సమకాలీన అంశాలపై వివిధ రంగాలకు చెందిన పెద్దల యొక్క మార్గ దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు “స్వదేశీ” అనే అంశంపై ఈనెల 27వ తేదీ బుధవారం, సాయంత్రం 5 గంటలకు ప్రత్యక్షప్రసారం ద్వారా ప్రసంగిస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని vskandhra.org , vskandhrapradesh facebook , vskandhra Twitter, vskandhra youtube లలో వీక్షించగలరు.
రామాలయ విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమాన్గఢి అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అయోధ్య పర్యటన సందర్భంగా రూ.432...
బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పరంపరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పంచగఢ్ జిల్లా అత్వారీ ఉపజిల్లాలోని చారిత్రాత్మక శ్రీ కాళిమాత ఆలయంపై దుండగులు దాడి...
ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం, గేయాలతో పాటు సరస్వతీ వందనం, గాయత్రీ మంత్రం పఠించాలంటూ ఛత్తీస్గఢ్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్ను...
సుప్రసిద్ధమైన పూరీ జగన్నాథుని రథయాత్ర, కేరళ ఓణం పండగల సందర్భంగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 400 కు పైగా ప్రత్యేక...
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని...