రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రచార విభాగం, అనేక సమకాలీన అంశాలపై వివిధ రంగాలకు చెందిన పెద్దల యొక్క మార్గ దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు “స్వదేశీ” అనే అంశంపై ఈనెల 27వ తేదీ బుధవారం, సాయంత్రం 5 గంటలకు ప్రత్యక్షప్రసారం ద్వారా ప్రసంగిస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని vskandhra.org , vskandhrapradesh facebook , vskandhra Twitter, vskandhra youtube లలో వీక్షించగలరు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం అటవీ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వన్యప్రాణులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్లో ఎలివేటెడ్ కారిడార్...
దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడలేని మహా ఘోరం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 19 ఏళ్ల మహ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అత్యంత దారుణాలకు ఒడిగట్టాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు...
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని నంద్యాల జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం “భగీరథ సదన్”లో...
మద్యం సేవించడంలోనే కాదు.. అక్రమంగా మద్యం రవాణా చేయడంలో, విక్రయించడంలోనూ మహిళలు మగాళ్లతో పోటీ పడుతున్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా...