రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రచార విభాగం, అనేక సమకాలీన అంశాలపై వివిధ రంగాలకు చెందిన పెద్దల యొక్క మార్గ దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు “స్వదేశీ” అనే అంశంపై ఈనెల 27వ తేదీ బుధవారం, సాయంత్రం 5 గంటలకు ప్రత్యక్షప్రసారం ద్వారా ప్రసంగిస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని vskandhra.org , vskandhrapradesh facebook , vskandhra Twitter, vskandhra youtube లలో వీక్షించగలరు.
ఉత్తరాఖండ్ : కృష్ణాష్టమి సందర్భంగా హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి రామ్ నగర్ లో లవ్ జిహాద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన రాజు రావత్ అనే వ్యక్తిపై పోలీసులు...
చెన్నై : ఒక క్రైస్తవ మహిళ హిందూ పురుషుడిపై దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరేందుకు హిందూ వివాహ చట్టం, 1955ను ఆశ్రయించడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం...
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటిగా నిలిచింది. భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో...
రిషికేశ్: భారతీయ ఆధ్యాత్మికత, సనాతన సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు భారత్లోని జపాన్ రాయబారి ఓనో కేయిచి. రిషికేశ్ పర్యటనలో పవిత్ర గంగానదిలో మూడుసార్లు...
గౌహతి : ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే గౌహతిలోని ప్రాగ్జ్యోతిష్ పూర్ విశ్వ విద్యాలయంలో సమాజ నిర్మాణంలో విద్య, సంస్కృతి, విలువల పాత్రపై ప్రసంగించారు. ఈ...
బాలీవుడ్లో తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి భారీ ప్రచారం లేకుండానే మౌత్ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ...