తీవ్రవాదుల ఆర్ధిక మూలాలను నిలుపుదల చేసే చర్యల్లో భాగంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వటాలి కి చెందిన 6.19 కోట్ల ఆస్తిని జప్తు చేసింది. లష్కరే తోయిబా చీఫ్ హఫిజ్...
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రచార పర్వంలో బంగ్లాదేశ్ కు చెందిన నటీ నటులు పాల్గొంటూ వుండడం తీవ్ర వివాదాంశంగా మారుతోంది. సోమవారం నాడు బంగ్లాదేశీ నటుడు ఫిర్దోస్ అహ్మద్ రాయగంజ్ లో జరిగిన తృణమూల్ కాంగ్రెస్...
దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా ఓటర్ల కోసం మహిళలే పోలింగ్ అధికారులుగా ‘సఖి’ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హర్యానా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ రంజన్ ప్రకటించారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు వీలుగా ఈ సఖీ...
తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా వరదనాడు తాలూకా తెన్నమనాడు గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వృద్దుడు గోవిందరాజ్ మోడీ వీరాభిమాని. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు....
కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మరో మారు తన హిందూ వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. ఒక సభలో కేరళ సి.ఎం పినరయ్ విజయన్ ప్రసంగిస్తుండగా సభా స్థలికి సమీపంలోని గుడిలో జరుగుతున్న భజనను ముఖ్య మంత్రి ప్రసంగానికి ఆటంకంగా భావించిన సిపిఎం కార్యకర్తలు...
ఢిల్లీ: ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశింపరాదని మతపరంగా ఎక్కడైనా ప్రస్తావించారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మహిళలు మసీదులో ప్రవేశించి నమాజు చేసేలా అనుమతి కల్పించాలంటూ దాఖలైన పిల్ను అత్యున్నతం న్యాయంస్థానం విచారించింది. ప్రార్థనాలయాల్లోకి మహిళలు ప్రవేశించాలంటే ఒకరి అనుమతి తీసుకోవాలా..?...
సంఘమిత్ర సేవా సమితి నంద్యాల( సేవా భారతి అనుబంధం ) ఆధ్వర్యంలో వేసవి కాలం మండే ఎండలో తిరిగే పల్లె ప్రజల, నగర ప్రజలను ఎండల నుండి కాస్త సేద తీర్చడం కోసం ఈ సంవత్సరం సేవా భారతి కార్యకర్తలు నంద్యాల నగరంలో 14.04.2019...
భారత్ పై పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. భారత్ ఏ విధంగా బుద్ది చెప్పినా పాక్ తీరులో మార్పు రావడం లేదు. ఫిబ్రవరి 26న ఉగ్రవాద సంస్థ జైషే- ఎ- మొహమ్మద్పై భారతీయ వాయుసేన ఎయిర్ స్ట్రయిక్ నిర్వహించిన...