
990views
కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్త్హున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషా పండితులు విద్యార్థినీ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమం 14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లలోనూ, విశ్వ సంవాద కేంద్ర (VSK), ఆంధ్రప్రదేశ్ Website మరియు ఫేస్బుక్ లలోనూ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. అందరూ…. ముఖ్యంగా బాలబాలికలు, తెలుగు భాషాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి.





